rangareddy
IBS క్యాంపస్లో గంజాయి కలకలం.. పోలీసులు అదుపులో 10 మంది విద్యార్థులు..!
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని ఐబీఎస్ క్యాంపస్లో గంజాయి కలకలం రేపింది. గంజాయి సేవిస్తోన్న 10 మంది విద్యార్థులను పోలీసులు
Read MoreSeptember 6 Holiday:హైదరాబాద్ గణేశ్ నిమజ్జనం.. సెప్టెంబర్ 6న సెలవు.. ప్రకటించిన ప్రభుత్వం
హైదరాబాద్: భాగ్య నగరంలో గణేశ్ నిమజ్జనంపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 6న సెలవు ప్రకటించింది. సెప్టెంబర్ 6, 202
Read Moreమీ దుంప తెగ.. ఇలా తయారయ్యారేంట్రా: లడ్డూ వేలం డబ్బులు కట్టేందుకు మేకల దొంగతనం
చేవెళ్ల, వెలుగు: గతేడాది గణేశ్లడ్డూను వేలంపాటలో దక్కించుకున్న వ్యక్తులు ఆ డబ్బులు కట్టడం కోసం మేకల చోరీకి పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల
Read Moreపైసల వర్షం కురిపిస్తామని.. రూ.21 లక్షలు స్వాహా ..చేవెళ్లలో ‘బ్లఫ్మాస్టర్’ మూవీని మించిన ఘటన
రూ.21 లక్షలను రూ.4 కోట్లు చేస్తామని టోకరా ముఠాలోని ఐదుగురు అరెస్ట్, పరారీలో మరో ఇద్దరు రూ.18 లక్షల నగదు, గ్రాము గోల్డ్, ఫేక్ నోట్ల కట్టలు స్వాధ
Read Moreతత్వ రియల్ ఎస్టేట్ సంస్థకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సీరియస్ వార్నింగ్
హైదరాబాద్: తత్వ రియల్ ఎస్టేట్ సంస్థకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వార్నింగ్ ఇచ్చారు. 2025, ఆగస్టు నెలాఖరు వరకు ముష్కి చెరువులో వేసిన మట్టిని తొలగించడంతో పా
Read Moreకాంగ్రెస్ పాలనలోనే మహిళా సంక్షేమం: మంత్రి వివేక్ వెంకటస్వామి
వాళ్లను కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం: మంత్రి వివేక్ గత ప్రభుత్వం మహిళలను పట్టించుకోలేదని ఫైర్ మహిళల ఆర్థిక వృద్ధికి కృషి చేస్తున్నం: మంత్రి ద
Read Moreరాష్ట్రస్థాయి ఫుట్బాల్ విన్నర్ నిజామాబాద్ టీమ్
కోల్బెల్ట్, వెలుగు: రాష్ట్రస్థాయి బాలికల జూనియర్ ఫుట్బాల్ పోటీల్లో విజేతగా నిజామాబాద్ జిల్లా జట్టు నిలిచింది. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లోని సి
Read Moreపరిహారం తేల్చకుండా భూములెట్ల తీస్కుంటరు? ఎన్కేపల్లి గోశాల పనులను అడ్డుకున్న రైతులు
ఉద్రిక్తతల మధ్య ఎన్కేపల్లిలో గోశాల భూమిపూజ చదును పనులను అడ్డుకుని రైతుల ఆందోళన చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్
Read Moreవికారాబాద్ జిల్లాలో బైక్ను ఢీకొట్టి అట్లనే ఈడ్చుకెళ్లిండు .. మద్యం మత్తులో లారీ డ్రైవర్ నిర్వాకం
ప్రమాదంతో చెలరేగిన మంటలు వికారాబాద్ జిల్లాలో ఘటన పరిగి, వెలుగు: మద్యం మత్తులో లారీని నడిపిన ఓ డ్రైవర్ బైక్ను ఢీకొట్టి కొంత దూరం వరకు అలాగే
Read Moreపాశమైలారం ఘటన.. 37కు చేరిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయక చర్యలు
సంగారెడ్డి: పాశమైలారం సిగాచి కంపెనీలో పేలుడు కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 37కు చేరింది. మంగళవారం రాత్రి వర్షం కారణంగా సహాయక చర్యలు నిలిచిపోగా..బుధవార
Read Moreవికారాబాద్ డీఎంహెచ్వోగా లలితాదేవి
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా వైద్యాధికారిగా డాక్టర్ కె.లలితాదేవి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ డీఎంహెచ్వోగా పనిచేసిన డాక్టర్
Read Moreకొత్త ఆటోల పర్మిట్లు ఓఆర్ఆర్ పరిధిలోని వారికే !
హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి వారే అర్హులు .. పాత ఆటోల స్థానంలో కొత్త పర్మిట్లకు నో ఛాన్స్ ఇంతకు ముందు ఆటో తీసుకున్నట
Read Moreరైల్వే ట్రాక్పై కారు డ్రైవింగ్.. రీల్స్ కోసమా లేక సోనీకి నిజంగానే పిచ్చి ఉందా..?
సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం కొందరు ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. అందుకు తాజాగా హైదరాబాద్ నగర శివార్లలో జరిగిన ఈ ఘటనే ఉదాహరణ. రంగారెడ్డి జిల్లా
Read More













