rangareddy

పెండ్లి పత్రికపై ప్రధాని మోదీ ఫొటో ప్రింట్..అభిమానం చాటుకున్న యువకుడు

సంగారెడ్డి: పటాన్ చెరుకు చెందిన ఓ యువకుడు ప్రధాని మోదీపై తనకున్న అభిమానాన్ని వినూత్నరీతిలో చాటుకున్నాడు.. పటాన్ చెరు కుచెందిన నందికంటి సాయి కుమార్.. ప

Read More

ఇబ్రహీంపట్నంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు ఏఫ్ టిఏల్ పరిధిలో వెలసిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కూల్చివేశారు. జిల్లా కలెక్టర్ శశాం

Read More

ఏసీబీ వలలో లీగల్ మెట్రాలజీ శాఖ ఇన్‌స్పెక్టర్‌ ఉమారాణి

లంచం తీసుకుంటూ తూనికలు, కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ మల్లేషం ఏసీబీకి పట్టుబడ్డారు. రంగారెడ్డి జిల్లా తూనికలు,

Read More

వీడిన మిస్టరీ.. కూతురిని చంపిన తల్లి

ఎల్​బీనగర్,వెలుగు: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో యువతి మృతి మిస్టరీ వీడింది. యువతి తన బావను కాకుండా ప్రేమించిన యువకుడిని పెళ్లి చే

Read More

ప్రేమ వ్యవహారం నచ్చక.. యువతిని హత్య చేసిన కుటుంబ సభ్యులు

 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం జరిగింది.  దండుమైలారంలో ఓ యువతి అనుమానాస్పద మృతి కలకలరేపుతుంది. మోటే భార్గవి అనే 19 సంవత్సరాల యువతి

Read More

కీసర ఎమ్మార్వో ఆఫీస్ జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్

మేడ్చల్ మల్కాజిగిరి: కల్యాణ లక్ష్మీ పథకం లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేశాడనని విచారణలో తేలడంతో కీసర ఎమ్మార్వో కార్యాలయంలో జూనియర్ అస్టిస్టెంట్ ను స

Read More

గూడెం మధుసూదన్ రెడ్డి :ఎస్సైపై దాడి ఘటనలో 27మందిపై కేసు

సంగారెడ్డి: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించే క్రమంలో పోలీసు వాహనాన్ని అడ్డగిం

Read More

ఏసీబీకి చిక్కిన నెహ్రు జూలాజికల్ పార్క్ సీనియర్ అసిస్టెంట్

హైదరాబాద్: నగరంలో నెహ్రు జూలాజికల్ పార్క్  సీనియర్ అసిస్టెంట్  ఏసీబీ అధికారులకు చిక్కారు. పెన్షన్ కు సర్టిఫికెట్ ఇచ్చేందుకు సైఫాబాద్ కు చెంద

Read More

చేవెళ్ల గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే: సునీతారెడ్డి

వికారాబాద్, వెలుగు : పార్టీకి యూత్ కాంగ్రెస్  వెన్నెముకలా పనిచేస్తుందని చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ నేత, వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ పట్నం సున

Read More

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన

రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లాల్సిన విమానం ఆలస్యం కావడంతో అధికారుల నిర్లక్ష్యానికి ఆ

Read More

నాచారం శివాలయంలో విగ్రహాల ధ్వంసం

మేడ్చల్ జిల్లా నాచారం శివాలయంలో విగ్రహాలను ధ్వంసం చేశారు గుర్తు తెలియని దుండగులు. నాచారం చౌరస్తాలోని ఉన్న శివాలయంలో ఈ ఘటన జరిగింది. నాగదేవత, సుబ్రమణ్య

Read More

ఫైనాన్స్ వేధింపులు.. కారు తగలబెట్టిండు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ శివారులోని ఓ రియల్ వెంచర్ లో మూర్తి అనే యువకుడు తన కారుకు తానే నిప్పంటించాడు. నారాయణ పేట జిల్లాకు చెందిన మూర్తి అనే

Read More

ఆర్మీ జవాన్ అయితే ఏంటి..డబ్బులు ఇవ్వాల్సిందే!

    కొందుర్గు తహసీల్దార్ ఆఫీసులో అవినీతి బాగోతం     పాత ఆర్ఓఆర్ పహాణీ కోసం జవాన్ వద్ద రూ. 30 వేలు లంచం తీసుకున్న రెవెన్యూ సిబ

Read More