rangareddy

హైదరాబాద్ శివారులో ముజ్రా పార్టీ భగ్నం: ఏడుగురు యువతుల అరెస్ట్.. భారీ మద్యం, గంజాయి స్వాధీనం

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటీ పోలీసులు ముజ్రా పార్టీని భగ్నం చేశారు. 13 మంది యువకులు, ఏడుగురు యువతులను అదుపుల

Read More

ప్రకృతి సేద్యం చేయండి..రైతులకు గవర్నర్ పిలుపు

 రైతు సమ్మేళనంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేవెళ్ల, వెలుగు: ప్రతిఒక్క రైతు సేంద్రియ(ప్రకృతి) వ్యవసాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణ

Read More

జర భద్రం.. హైదరాబాద్లో ఈ హాస్పిటల్స్కు పొరపాటున కూడా పోవొద్దు..!

ప్రజల ఆరోగ్యం అంటే వ్యాపార సరుకు అన్నట్లుగా మారింది పరిస్థితి. పేరుకు ముందు డాక్టర్ అని చేర్చుకుంటే సరి.. డబ్బులు రాలుతాయి అన్న ధోరణిలో అక్రమంగా, అర్హ

Read More

114 ఎకరాల ల్యాండ్ కబ్జా కేసు: మోకిలా పీఎస్ లో విచారణకు హాజరైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే

రంగారెడ్డి మోకిలా పీఎస్‌లో విచారణకు హాజరయ్యారు ఆర్మూర్‌ బీఆర్ఎస్  మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి.  మోకిలాలో 114 ఎకరాల ల్యాండ్&z

Read More

తెలంగాణలో .. పది పరీక్షలకు 99.30 మంది హాజరు

వెలుగు, సిటీ నెట్ వర్క్: గ్రేటర్ పరిధిలో పదో తరగతి పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, వికారాబాద్ జిల

Read More

మాకూ మంత్రి పదవి ఇవ్వాల్సిందే ..లేకుంటే ప్రజాపాలన ఎలా అవుతది.?: మల్ రెడ్డి రంగారెడ్డి

 మంత్రివర్గంలో ఉమ్మడి పది జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సిందేనని మహేశ్వరం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. రాష్ట్ర జనాభాలో 44శాతం జనాభ

Read More

ట్రిపుల్ ​ఆర్ వరకూ హెచ్ఎండీఏ..భూముల ధరలు భారీగా పెరిగే చాన్స్

పరిధిని పెంచుతూసర్కారు ఉత్తర్వులు హెచ్ఎండీఏలోకి మరో4 జిల్లాల్లోని 16 మండలాలు  మొత్తం 11 జిల్లాలు, 104 మండలాలు, 1,355 గ్రామాలకు విస్తరించ

Read More

స్వశక్తితో మనల్ని మనమే రక్షించుకోవాలి:మహిళలకు సరోజావివేక్ పిలుపు

రంగారెడ్డి:సొసైటీలో జరుగుతున్న అన్యాయాలను మహిళలు స్వశక్తితో తమను తాము కాపాడుకోవాలని  విశాఖ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ సరోజా వివేక్ పిలుపునిచ

Read More

హకీంపేట ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణపై హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్: హకీంపేటలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ నోటిఫికేషన్ న్ సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషిన్ దాఖలైంది. హకీంపేటకు చెందిన కు

Read More

SBI ఏటీఎంకు నిప్పు.. రూ. 7 లక్షలు బూడిద పాలు

టెక్నాలజీ పెరుగుతున్నా కొద్దీ రోజురోజుకు దొంగతనాలు కూడా పెరిగిపోతున్నాయి. ప్రతీ రోజు ఏదో ఒక ఏరియాలో చోరీలు జరుగుతూనే ఉన్నాయి.  రంగారెడ్డి జిల్లా

Read More

హైదరాబాద్‎లో బ్యాంకులు, ఏటీఎంల దగ్గర భద్రత పెంచాలి: రాచకొండ సీపీ అలర్ట్

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని రావిర్యాల్ గ్రామంలో ఏటీఎం నుంచి దుండగులు డబ్బులు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. కట్టర్లు, ఇనుప కడ్డీలతో ఏటీఎం

Read More

ప్రణీత్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ నుంచి లగ్జరీ ప్రాజెక్ట్‌‌‌‌ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు:  రియల్ ఎస్టేట్ డెవలపర్ ప్రణీత్ గ్రూప్ రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడలో  లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ ప్రణీత్ ప్రణవ్ రెడ్&zwn

Read More

కేవలం నాలుగు నిమిషాల్లో చోరీ.. ఎస్బీఐ ఏటీఎం పగలగొట్టి..రూ.30లక్షలతో పరారీ

రంగారెడ్డి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. మహేశ్వరం మండలం రావిర్యాలలో ఎస్బీఐ ఏటీఎం పగలగొట్టి చోరీ చేశారు దొంగలు. కారులో  వచ్చిన నలుగురు గుర్తు తెల

Read More