security forces

పుల్వామాలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మిలిటెంట్స్, ఓ జవాన్ మృతి

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌‌లోని పుల్వామా జిల్లాలో మిలిటెంట్లు, భద్రతా దళాల మధ్య శనివారం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు హిజ్బుల్ ముజాహిదీన్ మి

Read More

కాశ్మీర్ నుంచి 100 పారామిలిటరీ బలగాలు వెనక్కి

న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌‌లోని సెక్యూరిటీ ఫోర్సెస్ నుంచి 100 కంపెనీలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మినిస్ట్ర

Read More

సెక్యూరిటీ ఫోర్సెస్‌పై మిలిటెంట్స్ అటాక్.. ఓ జవాన్‌కు గాయాలు

శ్రీనగర్: నార్త్‌ కశ్మీర్‌‌లోని బారాముల్లా జిల్లాలో సెక్యూరిటీ ఫోర్సెస్‌పై మిలిటెంట్స్‌ అటాక్‌ చేశారు. సోపోర్‌‌లోని హైజమ్ ఏరియాలో ఈ దాడి జరిగింది. సెం

Read More

ఛత్తీస్‌గఢ్ లో ఎన్‌కౌంట‌ర్.. నలుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా జాగర్ గుండా అటవీప్రాంతంలో బుధవారం ఉద‌యం ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పు

Read More

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్: ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతం

కశ్మీర్‌లో జ‌రిగిన‌ ఎన్‌కౌంట‌ర్‌లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీన‌గ‌ర్ శివారులోని ర‌ణ్‌బీర్‌గ‌ఢ్ ప్రాంతంలో టెర్రరిస

Read More

సెక్యూరిటీ ఫోర్సెస్ చేతిలో ముగ్గురు టెర్రరిస్టులు హతం

న్యూఢిల్లీ: టెర్రరిస్టులపై మరోమారు సెక్యూరిటీ ఫోర్సెస్ విరుచుకుపడ్డాయి. జమ్మూ కాశ్మీర్‌‌లోని షోపియాన్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌‌లో ముగ్గురు టెర్రరి

Read More

ఒడిశాలో భారీ ఎన్‌కౌంట‌ర్.. న‌లుగురు మావోయిస్టులు మృతి

ఒడిశాలో జ‌రిగిన భారీ ఎన్‌కౌంట‌ర్ లో న‌లుగురు మావోయిస్టులు మృతి చెందారు. కందమాల్‌ జిల్లాలోని సిర్లలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఆదివారం ఉదయం ఎద

Read More

ముగ్గురు టెర్రరిస్టులను మట్టుపెట్టిన సెక్యూరిటీ ఫోర్సెస్

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌‌లో సెక్యూరిటీ ఫోర్సెస్‌కు టెర్రరిస్టులకు మధ్య మరో ఎన్‌కౌంటర్ జరిగింది. సౌత్ కాశ్మీర్‌‌, పుల్వామా జిల్లా, ట్రాల్‌లోని చెవా ఉల్

Read More

సెక్యూరిటీ ఫోర్సెస్ ఎన్‌కౌంటర్‌‌లో ఒక టెర్రరిస్టు హతం

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌‌, శ్రీనగర్‌‌ సిటీలోని జదిబాల్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌‌లో ఓ టెర్రరిస్టును సెక్యూరిటీ ఫోర్సెస్‌ మట్టు పెట్టాయి. అలాగే మ

Read More

కాశ్మీర్​లో ఆర్మీ డబుల్ ఎటాక్.. కుల్గాం, అనంతనాగ్​లో టెర్రరిస్టుల ఏరివేత

ఎన్​కౌంటర్​లో నలుగురు టెర్రరిస్టులు హతం శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లో సెక్యూరిటీ సిబ్బంది రెండు ప్రాంతాల్లో ఒకే సారి దాడి చేశాయి. కుల్గాం, అనంతనాగ్ జిల

Read More

ముగ్గురు టెర్రరిస్టులను మట్టుబెట్టిన సెక్యూరిటీ ఫోర్సెస్

న్యూఢిల్లీ: ముగ్గురు టెర్రరిస్టులను సెక్యూరిటీ ఫోర్సెస్ మట్టుపెట్టిన ఘటన జమ్మూ కాశ్మీర్‌‌లోని షోపియాన్‌ జిల్లాలో బుధవారం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి

Read More

క‌శ్మీర్ లో 93 మంది టెర్ర‌రిస్టుల‌ను మ‌ట్టుబెట్టిన ఆర్మీ

దేశంలో అల్ల‌క‌ల్లోలం సృష్టించాల‌ని కుట్ర‌లు చేస్తున్న ముష్క‌ర మూక‌ల‌కు భార‌త ఆర్మీ త‌గిన బుద్ధి చెబుతోంది. యాంటీ టెర్ర‌ర్ ఆప‌రేష‌న్ల‌లో ఈ ఏడాది మొద‌టి

Read More

24 గంటల్లో 9 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టిన సెక్యూరిటీ ఫోర్సెస్

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌‌, షోపియాన్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌‌లో నలుగురు హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్టులను సెక్యూరిటీ ఫోర్సెస్ మట్టుపెట్టాయి. చనిప

Read More