ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా జాగర్ గుండా అటవీప్రాంతంలో బుధవారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మరణించారు. బుధవారం ఉదయం 9.30 గంటల సమయంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, సీఆర్పీఎఫ్, కోబ్రా భద్రతా బలగాలు కూంబింగ్ చేపడుతుండగా.. మావోయిస్టులు కాల్పులకు దిగారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ చెప్పారు. మావోయిస్టుల మృతదేహాల వద్ద 303 రైఫిల్, కంట్రీమేడ్ తుపాకులు, మందుగుండు సామాగ్రి పోలీసులకు లభించింది. ఎన్ కౌంటర్ అనంతరం మావోయిస్టుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది.
ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
- దేశం
- August 12, 2020
లేటెస్ట్
- ప్రధానిగా మోదీ హ్యాట్రిక్ ఖాయం : కె. లక్ష్మణ్
- ఎంపీగా గెలిపిస్తే సేవకుడిగా పనిచేస్తా.. : గడ్డం వంశీకృష్ణ
- కుల గణనను వ్యతిరేకిస్తున్నమోదీని మూడోసారి ప్రధాని కానివ్వద్దు :ఆకునూరు మురళి
- కాంగ్రెస్ సర్కారు కొసముట్టది .. అత్యాశకు పోయి ప్రజలు ఓటేసిన్రు: కేసీఆర్
- కేబుల్బ్రిడ్జిపై రూల్స్ మాకు కాదు.. వివాదంలో ముగ్గురు ఇన్ స్పెక్టర్లు
- ఆశలు రేకెత్తిస్తున్న కాంగ్రెస్ మేనిఫెస్టో
- ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేయాలి
- కాంగ్రెస్లో చేరిన కొడంగల్ బీఆర్ఎస్ నేతలు
- చీర కట్టుకొని ముస్తాబై బస్సెక్కు .. గ్యారంటీల అమలు అప్పుడైనా తెలుస్తది : సీఎం రేవంత్ రెడ్డి
- ఈత కొడుతూ కానిస్టేబుల్ మృతి
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..