swimming

ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి.. 

జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం నెలకొంది. సరదాగా ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు మృతి చెందారు. మానవపాడు మండలం పల్లెపాడు శివారులోని కృష్ణా నదిలో ఈ

Read More

జగద్గిరిగుట్టలో  విషాదం.. ఈతకు వెళ్లి 11 ఏళ్ల బాలుడు మృతి

మేడ్చల్ జిల్లా జగద్గిరి గుట్ట లెనిన్ నగరంలో  విషాదం చోటుచేసుకుంది. చెరువులో ఈతకు  వెళ్లి 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.  మే 28న మధ్యాహ్నం

Read More

పుష్కరిణిలో అభిషేకం జరుగుతుండగా.. ఈత కొట్టిన  ఆలయ ఈవో

నిజామాబాద్ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో అపచారం జరిగింది. పుష్కరిణిలో స్వామివారి విగ్రహాలకు అభిషేకం జరుగుతుండగా.. ఆలయల ఈవో వేణు దర్జాగా అందులో స్విమ్మింగ్

Read More

ఈతకు వెళ్లి అన్నదమ్ములు మృతి

హనుమకొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ధర్మసాగర్ మండలం రాంపూర్ లోని చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. చెరువులో మునిగిపోయిన

Read More

క్వారీ గుంతలో ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు

ఘట్​కేసర్, వెలుగు: క్వారీ గుంతలో యువకుడు గల్లంతైన ఘటన ఘట్​కేసర్​పోలీస్​స్టేషన్​పరిధిలో జరిగింది. సీఐ అశోక్​రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరి

Read More

ముగ్గురు ప్రాణాలు తీసిన ఈత సరదా.. మృతులు హైదరాబాద్ వాసులు

సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సామలపల్లి గ్రామంలోని చెరువులో ఈత కోసం వెళ్లిన ముగ్గురు యువకులు నీట మునిగి మృతిచెందారు. మాసాన్ పల్లిలో బంధువుల ఇంటికి వచ్

Read More

ఈతకు వెళ్లి ఇద్దరు మృతి, నలుగురు సేఫ్

మృతుల్లో ఒకరు జెన్​కో ఏడీఈ  వనపర్తి, వెలుగు:  వనపర్తి జిల్లా ఆత్మకూరు సమీపంలోని రామన్ పాడ్ కాల్వలో శనివారం ఈతకు వెళ్లిన జెన్ కో ఉద్యోగి,

Read More

ఐదు బంగారు పతకాలు గెలుచుకున్న హీరో మాధవన్ కొడుకు

ప్రముఖ నటుడు మాధవన్ కుమారుడు వేదాంత్ మాధవన్ మరో సారి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. మలేషియా ఇన్విటేషనల్ ఏజ్ గ్రూప్ స్విమ్మింగ్ ఛాంపియన్‌ష

Read More

కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు విద్యార్థుల గల్లంతు

విజయవాడ : కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. యనమలకుదురు సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈతకు దిగి గల్లంతైన ఐదుగురు విద్యార్థుల్లో ఒక

Read More

బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్లో తెలంగాణకు స్వర్ణాలు

అహ్మదాబాద్లో జరుగుతున్న జాతీయ క్రీడల్లో తెలంగాణ అథ్లెట్లు పతకాల పంట పండిస్తున్నారు.  బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్&z

Read More

ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి

రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో విషాదం నెలకొంది. తాటిపర్తి చెరువులో ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు ప్రమాదవశాత్తు మునిగి చనిపోయార

Read More

చిర్యాల్ నాట్కం చెరువులో ముగ్గురు విద్యార్థులు మృతి

మేడ్చల్ జిల్లా : కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని చిర్యాల్ గ్రామంలో విషాదం నెలకొంది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు చిర్యాల్ నాట్కం చెరువ

Read More

భద్రాద్రిలో ప్రాణాలు బలిగొన్న ఈత సరదా

వర్షాకాలంలో చెరువులన్నీ నిండుగా ఉంటాయి. సరదాగా ఈత కొట్టాలని ప్రయత్నించి కొంతమంది ప్రాణాలు కోల్పోతుంటారు. స్నేహితులతో కలిసి అప్పటిదాక ఎంజాయ్ చేసిన వారు

Read More