
TDP
టీడీపీ ప్రతి కార్యకర్తకు.. 5 లక్షల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్
టీడీపీ కార్యకర్తలకు గుడ్ న్యూస్.. ఏకంగా కోటి మంది కార్యకర్తలకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది టీడీపీ అధిష్టానం. ఈ మేరక
Read Moreఏపీకి గుడ్ న్యూస్ : అనకాపల్లి టూ ఆనందపురం నేషనల్ హైవేకు వెయ్యి కోట్లు
ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ ప్రజలు చాలా కాలంగా ఎదురు చూస్తున్న పలు జాతీయ రహదారుల విస్తరణకు ఇటీవలే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి
Read MoreRichest CM in India: దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా చంద్రబాబు.. ఆస్తుల విలువ ఎంతంటే..
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ( ADR ) దేశంలోని సీఎంలకు చెందిన ఆస్తుల జాబితాను రిలీజ్ చేసింది. ఈ జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు దేశంలోనే అత్యంత ధన
Read Moreపేర్ని నానికి మరో షాక్: రేషన్ బియ్యం కేసులో A 6 గా కేసు నమోదు
మాజీ మంత్రి పేర్ని నానికి మరో షాక్ తగిలింది... రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో పేర్ని నానిని ఏ 6 గా చేరుస్తూ కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే ఈ కేసు
Read Moreరేవంత్ రెడ్డి గట్స్ ఉన్న సీఎం.. అందుకే హీరోను అరెస్ట్ చేయగలిగారు : పవన్ కల్యాణ్
హైదరాబాద్ సంధ్య ధియేటర్ ఘటనపై ఫస్ట్ టైం నోరు విప్పారు హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్.. బాధిత కుటుంబాన్ని పరామర్
Read Moreఎంపీడీఓపై దాడి.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు
ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఎంపీడీఓపై దాడి కలకలం రేపింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్.. కీలక ఆదేశాలు జారీ చేశారు. గాలివీడు ఎంపీడీవో జవహర్
Read Moreఏపీలో కొత్త ఏడాది జోష్.. ఈ బ్రాండ్లను ఎగబడి కొంటున్న మద్యం ప్రియులు
ఏపీలో కొత్త ఏడాది జోష్ కనిపిస్తోంది. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ హడావుడితో పాటు వైన్ షాప్స్ దగ్గర మద్యం ప్రియుల సందడి కూడా మొదలైంది. కూటమి ప్రభుత్వం అధికా
Read Moreమాజీ ఎంపీ మంద జగన్నాథం ఆరోగ్య పరిస్థితి విషమం
పంజాగుట్ట/అలంపూర్, వెలుగు: నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది. రెండు రోజుల కింద హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆయనను కుటుంబ
Read Moreమోదీనా మజాకా : బీజేపీకి 365 రోజుల్లో.. 2 వేల 244 కోట్లు వచ్చాయి.. కాంగ్రెస్ కు జస్ట్ 289 కోట్లే..
2023-24 లో బీజేపీకి పార్టీఫండ్ భారీగా వచ్చింది.గత సంవత్సరం తో పోలిస్తే మూడు రెట్లకంటే అధికంగా పార్టీ విరాళాలు సంపాదించింది. విరాళాల రూపంలో 2023-
Read Moreఏపీ ఫైబర్ నెట్ నుండి 410 ఉద్యోగులు ఔట్.. జీవి రెడ్డి సంచలన నిర్ణయం..
ఏపీ ఫైబర్నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 410 ఫైబర్ నెట్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించారు జీవి రెడ్డి. ఏపీ ఫైబర్&zwnj
Read Moreమేము ఏ కూటమిలో చేరం.. మాది న్యూట్రల్ స్టాండ్ : ఎంపీ విజయసాయి రెడ్డి
వైసీపీ ఏ కూటమిలో చేరదని.. తమ పార్టీది న్యూట్రల్ స్టాండ్ అని అన్నారు ఎంపీ విజయసాయి రెడ్డి. ఇండియా కూటమి, ఎన్డీఏకు తమకు సమాన దూరం అని అన్నారు. వన్ నేషన్
Read Moreమన తిరుపతిలోనే ఈ ఘోరం: అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాస్ టోపీ
తిరుపతి జిల్లాలో ఘోరం జరిగింది. పదకవిత పితామహుడు అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాస్ టోపీ పెట్టారు గుర్తు తెలియని దుండగులు. అన్నమయ్యను అవమానపరుస్తూ శాంత
Read MoreAP News: కలెక్టర్ల సదస్సులో రెండు రోజుల భోజనం ఖర్చు రూ. 1.2 కోట్లా..
ఏపీలో ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో రెండురోజుల భోజనం ఖర్చుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భోజనాలు సరఫరా చేసే కాంట్రాక
Read More