
TDP
వచ్చే 5 ఏళ్లలో 50 కొత్త విమానాశ్రయాలు: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
హైదరాబాద్: హవాయి చెప్పల్ సే హవాయి సఫర్ అనే నినాదంతో భారత విమానయాన మంత్రిత్వ శాఖ పనిచేస్తుందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.
Read Moreసంక్షోభంలోనూ సమర్థవంతంగా పాలించటం చంద్రబాబుకే సాధ్యం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్
Read Moreశ్రీశైలంలో శివదీక్ష విరమణ ప్రారంభం.. పాతాళగంగ మార్గంలో ప్రత్యేక ఏర్పాట్లు..
శ్రీశైలంలో ఇవాళ్టి( డిసెంబర్ 11, 2024 ) నుంచి 15వ తేదీ వరకు శివదీక్షా విరమణ కార్యక్రమం జరగనుంది. నేటి నుంచి 5 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమాని
Read MoreNagababu: ఏపీ కేబినెట్లోకి నాగబాబు.. ఏ శాఖ ఇవ్వనున్నారంటే.?
మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబుకు మంత్రి పదవి ఖాయమైంది. నాగబాబును ఏపీ కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు డిసెంబర్ 9న సీఎం చంద్
Read Moreగబ్బర్ సింగ్ కే వార్నింగా : చంపేస్తామంటూ పవన్ కల్యాణ్ పేషీకి ఫోన్ కాల్స్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ రావటం కలకలం రేపింది. పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ డిప్యూటీ సీఎం పేషీకి ఓ ఆగంతకుడు ఫోన్
Read Moreనిన్నూ అలా తగలేస్తే తెలుస్తుందిరా : ప్రేమించలేదని.. ఇంట్లోకి వెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు..!
సినిమాల ప్రభావమో.. సోషల్ మీడియా ప్రభావమో లేక ఈ జనరేషన్ ఆలోచనాతీరులో లోపమో కానీ.. నేటి యువతలో అసహనం, ఆవేశం విపరీతంగా పెరిగిపోయాయి. అనుకున్నది జరగకపోతే.
Read Moreశ్రీవారిని దర్శించుకున్న కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతీ
కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్
Read Moreమెగా పేరెంట్స్ - టీచర్స్ మీటింగ్ లో సందడి చేసిన సీఎం, డిప్యూటీ సీఎం...
ఏపీలో మెగా పేరెంట్స్ - టీచర్స్ సమావేశాలను ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. శనివారం ( డిసెంబర్ 7, 2024 ) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్
Read Moreచంద్రబాబు బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ చేస్తున్నారు: అంబటి రాంబాబు
ఏపీలో రేషన్ బియ్యం ఎగుమతుల వ్యవహారం అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య రచ్చకు దారి తీసింది. తాజాగా ప్రభుత్వం ఈ అంశంపై విచారణకు సిట్ ఏర్పాటు చేస
Read Moreచంద్రబాబు.. నిన్ను మళ్ళీ జైలుకు పంపిస్తాం..గుర్తు పెట్టుకో : విజయసాయి రెడ్డి
సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. చంద్రబాబు 64 ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించారని.. కేవీ రావు, చంద్రబాబ
Read Moreదేవుడా : తిరుమల కొండపై.. ఏసుక్రీస్తు గుర్తులతో ఉన్న వస్తువుల అమ్మకం
కలియుగ వైకుంఠం తిరుమలలో అన్యమత ప్రచారం కలకలం రేపింది.. అధికారులు ఎక్కడిక్కడ పకడ్బందీగా తనిఖీలు చేపడుతున్నప్పటికీ తరచూ కొండపై అన్యమత ప్రచారం భక్తులను క
Read Moreఅసలేం జరుగుతోంది: ఏపీలో ప్రైవసీకి ముప్పు... వ్యక్తిగత సమాచారం సోషల్ మీడియాలోకి..
ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య సోషల్ రచ్చ పీక్స్ కి చేరింది.. ట్రోల్స్, మార్ఫింగ్స్ తో మొదలైన వివాదం ఇప్పుడు ఏకంగా వ్యక్తిగత సమాచార భద్రతకు ముప్పు వాట
Read More108, 104 సేవలకు అరబిందో గుడ్ బై
ఏపీలో 108, 104 సేవలు అందిస్తున్న అరబిందో సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది.. ఇంకా రెండేళ్లు గడువు ఉన్నప్పటికీ సేవల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది అర
Read More