TDP

సజ్జలను ఇరికించిన పోసాని.. హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ కీలక నేత..!

వైసీపీ కీలక నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పోసాని కృష్ణమురళి కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్

Read More

వైసీపీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏ పని చేయొద్దు: సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో పెన్షన్ పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. వైసీపీకి డైరెక్ట్ గా కాన

Read More

గుండె నొప్పి అంటూ పోసాని డ్రామా.. : పోలీసుల సంచలన ప్రకటన

వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా అరెస్టయ్యి జైలులో ఉన్న నటుడు పోసాని అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.. శనివారం ( మార్చి 1, 2025 ) ఛాతి నొప

Read More

జైలు నుంచి ఆస్పత్రికి పోసాని : ఆరోగ్యంపై ఆందోళనలు

నటుడు పోసాని కృష్ణ మురళి జైలులో తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.. గతంలో పోసాని చేసిన వ్యాఖ్యలు విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ.. ఏపీలో పలు చ

Read More

AP Budget 2025: బడ్జెట్ బుక్లో కలర్ ఎక్కువ.. కంటెంట్ తక్కువ: మాజీ మంత్రి బుగ్గన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రూ. 3లక్షల 22వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది కూటమి ప్ర

Read More

AP Budget: అమరావతికి 6 వేల కోట్లు.. బడ్జెట్‌లో రాజధానికి భారీగా నిధులు

ఏపీ బడ్జెట్‌లో రాజధాని అమరావతికి భారీగా నిధులు కేటాయించింది ప్రభుత్వం. అమరావతి.. ది పీపుల్స్ కేపిటల్ పేరుతో.. అభివృద్ధి పనులకు 6 వేల కోట్లు కేటాయ

Read More

AP Budget: రూ.3 లక్షల 22 వేల కోట్లతో ఏపీ బడ్జెట్.. కేటాయింపులు ఇవే

2025-26 ఆర్థిక సంవత్సరానికిగానూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం(ఫిబ్రవరి 28) అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. మొత్తం రూ.3.22 లక్షల కోట్ల అంచనా వ్యయంతో బడ

Read More

నా కంఠంలో ప్రాణముండగా కూటమి విడిపోదు : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఏపీలో కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు కొనసాగుతుందని.. ఈ 15 ఏళ్లు అధికారంలోనే ఉంటుందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. 2025, ఫిబ్రవరి 25వ తేదీ అసెంబ్లీలో

Read More

ఏపీకి మిగిలింది 27 టీఎంసీలే..34 టీఎంసీలు ఎలా ఇస్తారు?

ఏపీ,తెలంగాణ రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీ ముదురుతోంది. శ్రీశైలంలో స్థాయికి మించి ఏపీ నీటిని తరలించుకుపోయిందని వాదిస్తున్న తెలంగాణ..ఏపీ కోటాలో మిగి

Read More

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. కరెంట్ ఛార్జీల పెంపుపై గవర్నర్ కీలక ప్రకటన

విద్యుత్ ఛార్జీల పెంపుపై ఆంధ్రప్రదేశ్ వాసులకు ఆ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గుడ్ న్యూస్ చెప్పారు.  2025-26లో రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీల

Read More

రానన్న జగన్ అసెంబ్లీకి వచ్చాడు.. సభ మధ్యలోనే వాకౌట్

ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర విషయాలు చాలా జరిగాయి. 2025, ఫిబ్రవరి 24వ తేదీ ఉదయం గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఇవి రొట

Read More

ఎవరికో భయపడి కాదు.. జగన్ అసెంబ్లీకి వెళ్లడంపై వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ

ఆంధ్రప్రదేశ్: 2025, ఫిబ్రవరి 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సెషన్ షురూ కానుంది. అయితే, ఏపీ మాజీ సీఎం,

Read More

ఏపీలో గ్రూప్ 2 ఎగ్జామ్స్ పై గొడవేంటి.. కొందరు అభ్యర్థులు పరీక్ష ఎందుకు రాయలేదు..

ఏపీలో గ్రూప్ 2 పరీక్షలపై గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే.. పరీక్షలు వాయిదా వేయాలంటూ పెద్ద ఎత్తున అభ్యర్థులు రోడ్డెక్కటం ఉద్రిక్తతకు దారి తీసింది. అభ

Read More