TDP

పెన్షన్లు ఇచ్చేది వాలంటీర్లు కాదు.. సచివాలయ ఉద్యోగులు : ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం చకచకా నిర్ణయాలు అమలు చేస్తూ పాలనాపరమైన ప్రక్షాళన దిశగా అడుగులేస్తోంది. ఇప్పటికే మంత్రులంతా బాధ్యతలు స్వీకరించిన

Read More

పార్లమెంటుకు సైకిల్ పై వెళ్లిన టీడీపీ ఎంపీ..

18వ లోక్ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం ప్రారంభమైన ఈ సమావేశాల్లో ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ నేతృత్వంలో

Read More

తెలుగులో ప్రమాణం చేసిన ఎంపీలు

18వ లోక్ సభ సమావేశాలు జూన్ 24 నుంచి ప్రారంభమయ్యాయి. ఎంపీలు ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగుతోంది. ఇవాళ  ముందుగా ప్రధాని మోదీ ప్రమాణం చేశారు. &nb

Read More

ఏపీ కేబినెట్ భేటీ.. ఐదు సంతకాలకు ఆమోదం

అమరావతిలో రాష్ట్ర కేబినెట్ భేటీ అయ్యింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన తొలిసారి కూటమి మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కల

Read More

శ్వేతపత్రాల విడుదలపై ఫోకస్ పెట్టిన సీఎం చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగవసారి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ప్రమాణస్వీకారం రోజు నుండే వరుస సమీక్షలు నిర్వహిస్తూ పాలనాపరమైన ప్రక్షాళన దిశగా అడుగు

Read More

జూలై 1న పెన్షన్ పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు...

ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం జులై 1న ఇంటింటికీ పెన్షన్ పంపిణీ దిశగా కసరత్తు చేస్తోంది. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లుగా వృద్ధాప్య పెన్షన్ 4వ

Read More

మద్యం పాలసీ వైసీపీ కొంప ముంచింది.. కాసు మహేష్ రెడ్డి..

2024 ఎన్నికల్లో కేవలం 11సీట్లకే పరిమితమై ఘోర పరాభవాన్ని చవి చూసింది వైసీపీ.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా మంత్రుల్లో ఒక్కరు కూడా గెలవలేకపోయారు. సీ

Read More

మహిళలకు గుడ్ న్యూస్: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడంటే..

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులేస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు 5కీలక హామీలకు సంబం

Read More

పులివెందులలో రెండో రోజు జగన్ పర్యటన.. క్యాంప్ ఆఫీస్ వద్ద భద్రత పెంపు..

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పులివెందులలో పర్యటిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు మొదటిరోజు హాజరైన జగన్ ఎమ్మెల్యేగా సభలో ప్రమాణ స్వీకారం చేశాక పులివెంద

Read More

అసెంబ్లీ హౌస్ కీపింగ్ సిబ్బందితో డిప్యూటీ సీఎం పవన్..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన రోజు నుండే ఒక పక్క అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ, మరో పక్క ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పాలనలో తన

Read More

AP News: పొలం అమ్మి రాజధానికి రూ.25లక్షలు విరాళం ఇచ్చిన విద్యార్థిని..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అమరావతిని ఏపీ రాజధానిగా నిర్ణయించింది. రాజధాని కోసం పెద్ద ఎత్తున

Read More

జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో ఆర్థిక మంత్రి పయ్యావుల కీలక వ్యాఖ్యలు..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నేతృత్వంలో జరిగిన ప్రీ బడ్జెట్, జీఎస్టీ కౌన్సిల్ లో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యల

Read More

జనసేన వేధింపులు భరించలేకున్నా.. మా కుటుంబాన్ని చంపేయండి: ముద్రగడ

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపుపై పందెం కాసి ఓడిపోయిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి(ముద్రగడ పద్మనాభం)కి కష్టాలు తప్పట్లేదు. పిఠాపు

Read More