Telangana News
అరాచక పాలనకు విముక్తి కలిగిద్దాం : పైడి రాకేష్ రెడ్డి
నందిపేట, వెలుగు: ఆర్మూర్ నియోజకవర్గంలో పదేళ్లుగా కొసాగుతున్న అరాచక పాలనకు విముక్తి కల్పిద్దామని బీజేపీ అభ్యర్థి పైడి రాకేశ్రెడ్డి పిలుపునిచ్చా
Read Moreబీజేపీకి వివేక్ వెంకటస్వామి రాజీనామా
మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. తన లేఖను నవంబర్ 1న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి పంపించారు. ఇన్
Read Moreప్రజల అభివృద్ధే బీజేపీ ఎజెండా : ధన్ పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్, వెలుగు: అభివృద్ధే తమ పార్టీ ఎజెండా అని బీజేపీ అభ్యర్థి ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని 6వ డివిజన్ లో కార్పొరేటర్ పంచరెడ్డి ప్
Read Moreమళ్లీ బీఆర్ఎస్లో చేరిన రామ్మోహన్ గౌడ్
ఎల్బీ నగర్ లో రామ్మోహన్ గౌడ్ దంపతులు మళ్లీ సొంతగూటికి చేరారు. కాంగ్రెస్ నుంచి ఎల్బీ నగర్ టికెట్ దక్కకపోవంతో బీఆర్ఎస్ లో చేరారు. మంత్రి హరీ
Read Moreబీఆర్ఎస్ మేనిఫెస్టో వివరించి ఓట్లడగండి : మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట, వెలుగు: బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రజలకు వివరించి ప్రేమతో ఓట్లడగాలని మంత్రి హరీశ్ రావు కార్యకర్తలకు సూచించారు. మంగళవారం సిద్దిపేటలో నియోజకవర్గ
Read Moreప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలి : ఆశన్నగారి జీవన్ రెడ్డి
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ శివారులోని ఆలూర్ బైపాస్ రోడ్డు వద్ద ఈనెల 3న శుక్రవారం జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభన విజయవంతం చేయాలని ఎమ్మ
Read Moreఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు..పేదలకు ఒరిగిందేమీ లేదు: రేఖా నాయక్
ఆసిఫాబాద్, వెలుగు: తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ప్రజలు రెండు సార్లు బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చినా కనీసం పేదలకు తెల్ల రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, చదువుకున్న యు
Read Moreతొమ్మిదేండ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలే: రామారావు పటేల్
భైంసా, వెలుగు: తొమ్మిదేండ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ముథోల్లో ఎలాంటి అభివృద్ధి చేయలేదని బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ఆరోపించారు. చేతగాని ఎమ్మెల్
Read More30 రోజులు కష్టపడండి.. ఐదేళ్లు శ్రమిస్తా : అన్నపూర్ణమ్మ
నిజామాబాద్, వెలుగు: ఎన్నికలు పూర్తయ్యేదాకా ఈ 30 రోజులు తన గెలుపు కోసం కార్యకర్తలు కష్టపడితే ప్రజల కోసం ఐదేళ్లు కష్టపడతానని బాల్కొండ బీజేపీ అభ్య
Read Moreఅభివృద్ధిం చేశాం.. ఆదరించండి: విఠల్రెడ్డి
భైంసా, వెలుగు: సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ముథోల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చిందని.. మరింతగా అభివృద్ధి చేసేందుకు మ
Read Moreకవిత ప్రజలను మోసం చేస్తున్నారు : సుదర్శన్ రెడ్డి
బోధన్,వెలుగు: బతుకమ్మలో పువ్వులు పెట్టినట్లు అందరి చెవిలో పువ్వులుపెట్టి ప్రజలను ఎమ్మెల్సీ కవిత మోసం చేస్తున్నారని మాజీ మంత్రి &nbs
Read Moreసీఎం కేసీఆర్ వి జూటా మాటలు .. ఖేడ్ లో కేసీఆర్సభ అట్టర్ ఫ్లాప్: జనవాడే సంగప్ప
నారాయణ్ ఖేడ్, వెలుగు: ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణఖేడ్ కు వచ్చిన సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జనవాడే సంగ
Read Moreఅభివృద్ధిని చూసి ఓర్వలేక.. ప్రతిపక్షాల నీచ రాజకీయాలు: కేసీఆర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని బీఆర్ఎస్చీఫ్, సీఎం కేసీఆర్అన్నారు. మొన్న కొందర
Read More













