నిజామాబాద్, వెలుగు: అభివృద్ధే తమ పార్టీ ఎజెండా అని బీజేపీ అభ్యర్థి ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని 6వ డివిజన్ లో కార్పొరేటర్ పంచరెడ్డి ప్రవళిక శ్రీధర్ ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి మందిరం నుంచి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలిస్తే కేంద్రంలో మోదీ చేస్తున్న విధంగానే నగరంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. కేసీఆర్ జిమ్మికులను ప్రజలు నమ్మరన్నారు. నగరంలో బీజేపీ జెండా ఎగరేస్తామన్నారు. కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, నాగోళ్ల లక్ష్మి నారాయణ, గడ్డం రాజు, భీమన్నా, శ్రీనివాస్, రాం ప్రసాద్,కార్పొరేటర్ మెట్టు విజయ్, మాస్టర్ శంకర్ ఇల్లెందుల ప్రభాకర్, బుసపూర్ శంకర్, ఇప్పకాయల కిషోర్, మీసేవ శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
ప్రజల అభివృద్ధే బీజేపీ ఎజెండా : ధన్ పాల్ సూర్యనారాయణ
- నిజామాబాద్
- November 1, 2023
లేటెస్ట్
- బీరప్ప ఉత్సవాల్లో ఎమ్మెల్యే పూజలు
- హైవే విస్తరణ పనులు వేగవంతం చేయాలి : ఉదయ్ కుమార్
- జోగులాంబ ఆలయానికి పోటెత్తిన భక్తులు
- పెబ్బేరు గోదామ్లో అగ్నిప్రమాదంపై గప్చుప్
- తడి, పొడి చెత్త సేకరణపై మహిళలకు అవగాహన
- మామిడి చెట్లను నరికిన ఫారెస్ట్ ఆఫీసర్లు
- రిటైర్డ్ అధికారికి వీడ్కోలు
- శిశువు మృతిపై ఎంక్వైరీ
- ఉమామహేశ్వరీ దేవికి బంగారు నెక్లెస్
- టీచర్లపై లాఠీ ఛార్జ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?