బోధన్,వెలుగు: బతుకమ్మలో పువ్వులు పెట్టినట్లు అందరి చెవిలో పువ్వులుపెట్టి ప్రజలను ఎమ్మెల్సీ కవిత మోసం చేస్తున్నారని మాజీ మంత్రి పి.సుదర్శన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం మండలంలోని రాజీవ్ నగర్తండా, ఊట్పల్లి, అమ్దాపూర్, బెల్లాల్, ఏరాజ్పల్లి గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులతో కలసి ప్రచారం నిర్వహించారు. ఊట్పల్లిలో ఆయన మాట్లడుతూ ఎన్ఎస్ఎఫ్ భూములు తన హయంలోనే ఇప్పించానని నేటికి ఆ భూములకు పట్టాలు ఇవ్వలేదన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే అందరికీ పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే షకీల్ దోచుకోవడం తప్ప ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ స్కీమ్లను అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మావతి, ఎల్లయ్య, నాగేశ్వర్రావ్, తలారీ నవీన్,నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
కవిత ప్రజలను మోసం చేస్తున్నారు : సుదర్శన్ రెడ్డి
- నిజామాబాద్
- November 1, 2023
లేటెస్ట్
- GT vs RCB: కోహ్లీ, డుప్లెసిస్ బాదుడే బాదుడు.. బెంగుళూరు చేతిలో చిత్తయిన గుజరాత్
- ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్పై ఉగ్రదాడి
- మీటింగ్లోనే కాంగ్రెస్ కార్యకర్తని వెంటాడి చంపిండు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- Health Alert : ఈ కాలంలో ప్రతి ఇంట్లో ఉండాల్సిన మెడికల్ కిట్ ఇదే..
- కేసీఆర్ 20 వేల ఎకరాలు దండుకుండు: వివేక్ వెంకటస్వామి
- జగన్ మెడకు ఉరేసే అవకాశం వచ్చింది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
- దానం నాగేందర్ ను కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాది : సీఎం రేవంత్ రెడ్డి
- GT vs RCB: మెరిసిన బెంగళూరు బౌలర్లు.. స్వల్ప స్కోరుకే గుజరాత్ ఆలౌట్
- సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ తనిఖీ
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- పాత కారును వదిలేసుకుంటే .. కొత్తదానిపై రాయితీ