Telangana News
గల్ఫ్ బాధిత కార్మికుల గోసను పట్టించుకోకుండా వెళ్లిపోయిన రాహుల్ గాంధీ
జగిత్యాల జిల్లా కోరుట్లలో తమ సమస్యలను పరిష్కరించాలని గల్ఫ్ బాధిత కార్మికులు రాహుల్ గాంధీని కలిసేందుకు ప్రయత్నించారు. రాహుల్ గాంధీ లంచ్ చేసే సమయంలో ఆయన
Read Moreఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్ రెడ్డికి ఓటు వేద్దామా: మంత్రి కేటీఆర్
ఓటుకు నోటు కేసులో దొరకిన రేవంత్ రెడ్డి.. డబ్బులు పంచను అని ప్రమాణం చేయాలంటూ సవాల్ విసురుతున్నారని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగకు
Read Moreబీఆర్ఎస్లో చేరిన జిట్టా బాలకృష్ణారెడ్డి.. పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి కేటీఆర్..
మంత్రి కేటీఆర్ సమక్షంలో జిట్టా బాలకృష్ణారెడ్డి, మామిళ్ల రాజేందర్ బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా జిట్టాకు మంత్రి కేటీఆర్ కండువా కప్పి
Read Moreమ్యూల్ ఖాతా నేరాలు : వేలి ముద్రగాళ్లు.. సైబర్ నేరగాళ్లతో దోస్తీ.. రూ.10 కోట్లు సంపాదించారు
సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి.. సైబర్ నేరగాళ్లు రోజుకో విధంగా కొత్త కొత్త రూట్లలో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులే వీరి టార్గెట్.. ఖాతాదారులకు
Read Moreకాంగ్రెస్ నాయకులను గెలిపిస్తే... మళ్లీ బీఆర్ఎస్ లో వెళ్లడం ఖాయం
కాంగ్రెస్ నాయకులను గెలిపిస్తే మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో చేరడం ఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం(అక్టోబర్ 20) దుబ్బాకలో ఏర్పాటు చ
Read Moreతప్పిన ప్రమాదం.. కారులో చెలరేగిన మంటలు
హైదరాబాద్ లో ఓ కారులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. సుచిత్ర ప్రధాన రహదారిపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా పొగలు రావడంతో డ్రైవర
Read Moreఅవినీతి, అక్రమాలపై రాహుల్ గాంధీ మాట్లాడటం హాస్యాస్పదం: కెటిఆర్
అవినీతి గురించి రాహుల్ గాంధీ మాట్లాడటం విడ్డూరంగా ఉందని తెలంగాణ ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. కాంగ్రెస్ బస్సు యాత్రలో భాగంగ
Read Moreతెలంగాణ ఇచ్చింది.. దొరల కోసం కాదు: రాహుల్ గాంధీ
ప్రజల ఆకాంక్ష మేరకే తెలంగాణ రాష్ట్రం ఇచ్చామని.. దొరల కోసం కాదని రాహుల్ గాంధీ అన్నారు. మీరు ప్రజా తెలంగాణ కావాలి అని కోరుకున్నారు.. ఇపుడు దొరల తెలంగాణ
Read Moreబోయినిపల్లి మండలంలో అభివృద్ధి పై చర్చకు సిద్ధం
బోయినిపల్లి,వెలుగు : మండలంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. గురువారం మండల కేంద్రంలో ఎంపీపీ వేణుగోపాల్,
Read Moreసంక్షేమ పథకాలను వివరించాలి : సుంకె రవిశంకర్
గంగాధర, వెలుగు : సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. మధురానగర్లో మండల ముఖ్యకార
Read Moreప్రతిపక్షాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు: వద్దిరాజు రవిచంద్ర
ఇల్లెందు/కామేపల్లి, వెలుగు: మరోసారి బీఆర్ఎస్ ను ఆశీర్వదించాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ కోరారు. కామేపల్లి మండలం కొత్త లింగ
Read Moreరైతులకు కరెంట్ కష్టాలు తప్పినయ్ : బోయినపల్లి వినోద్ కుమార్
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కోనరావుపేట,వెలుగు : 24 గంటల ఉచిత కరెంట్ తో రైతులకు కరెంట్ కష్టాలు తప్పాయని ప్రణాళిక సంఘం ఉపాధ్
Read Moreకుల గణన చేపట్టి... జనాభా ఆధారంగా బడ్జెట్ కేటాయిస్తాం: రాహుల్ గాంధీ
రోగనిర్ధారణ చేశాకే రోగికి చికిత్స అందించాలని ఈ ప్రభుత్వాలు మరిచాయని.. కుల గణన వల్లే సంక్షేమ కార్యక్రమాలు సరిగా అందుతాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధ
Read More













