Telangana News

రూ. 7,800 కోట్లతో జిల్లా వార్షిక రుణ ప్రణాళిక: కలెక్టర్ వీరారెడ్డి

సంగారెడ్డి టౌన్, వెలుగు: 2023-–24 పైనాన్షియల్‌ ఇయర్‌‌కు గాను 7,800 కోట్లతో జిల్లా వార్షిక రుణ ప్రణాళికను ఆమోదించినట్లు  అడిష

Read More

మేరా భారత్ మహాన్ : అమెరికాలోని స్కూల్స్ కు.. దీపావళి సెలవు

న్యూయార్క్ నగరంలో దీపావళిని పాఠశాలలకు సెలవు దినంగా పాటించనున్నట్లు మేయర్ ఎరిక్ ఆడమ్స్  ప్రకటించారు. 2023, జూన్ 26వ తేదీ ఈ మేరకు ప్రకటన విడుదల చేశ

Read More

యాదాద్రి కాంగ్రెస్​లో భగ్గుమన్న అసమ్మతి: కుంభం అనిల్​కుమార్​రెడ్డి

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా  కాంగ్రెస్​లో అసమ్మతి భగ్గుమంది. డీసీసీ ప్రెసిడెంట్​ కుంభం అనిల్​కుమార్​రెడ్డికి వ్యతిరేకంగా సోమవారం రాత్రి అత్

Read More

కొత్తగూడెంలో నీటి ఎద్దడి లేకుండా చేయాలి: కలెక్టర్ అనుదీప్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం టౌన్​లో నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ అనుదీప్​ మున్సిపల్ అధికారులను ఆదేశించారు

Read More

సే నో టూ డ్రగ్స్..

ఖమ్మం టౌన్/వైరా/ఎర్రుపాలెం/చండ్రుగొండ, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వేర్వేరు చోట్ల సోమవారం ‘ఇంటర్నేషనల్​యాంటీ డ్రగ్స్ డే’ నిర్వహించారు.

Read More

బంగారం చోరీ కేసులో నలుగురు మహిళలు అరెస్ట్‌

మెదక్​ టౌన్​, వెలుగు : బంగారు దుకాణంలో నగలు చోరీ చేసిన కేసులో నలుగురు మహిళలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెంకటేశ్​ తెలిపారు. సోమవార

Read More

తెలంగాణ దేశానికి అన్నపూర్ణ రైతుల శ్రేయస్సు కోసమే కేసీఆర్ తపన: స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

కోటగిరి, వెలుగు: దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని స్పీకర్ పోచారం శ్రీనివాస్​రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నిజాంసాగర్ నుంచి వదిలిన సాగున

Read More

దేశంలో ఉల్లి కాదు.. టమాటా కన్నీళ్లు.. కిలో రూ. వంద దాటి పరుగులు

కొన్ని నగరాల్లో టమాటా ధరలు కిలోకు రూ.100కి చేరాయి. భారీ వర్షాల కారణంగా కూరగాయల రవాణాకు ఆటంకం ఏర్పడి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. భారీ వర్షాల కారణంగా స

Read More

వార్ధా నదిపై హై లెవెల్ బ్రిడ్జి కోసం సర్వే..గుండాయి పేట్ దగ్గర సర్వే ఏజెన్సీ పరిశీలన

సీఎం పర్యటన నేపథ్యంలో ప్రాధాన్యం కాగజ్ నగర్ , వెలుగు:  ఈ నెల 30న జిల్లాకు సీఎం కేసీఆర్​ రానున్న నేపథ్యంలో వార్ధా నదిపై  హై లెవెల్ బ్

Read More

సీఎం మహారాష్ట్ర టూర్‌‌..సంగారెడ్డిలో బయటపడ్డ వర్గపోరు

సంగారెడ్డి, వెలుగు : సీఎం కేసీఆర్‌‌ మహారాష్ట్ర టూర్.. సంగారెడ్డి బీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు బయటపెట్టింది. సోమవారం సోలాపూర్‌‌ సభలో

Read More

కిర్బి పరిశ్రమలో ఎన్నికలు నిర్వహించాలి..రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున

సంగారెడ్డి టౌన్ , వెలుగు: కిర్బి పరిశ్రమలో గుర్తింపు సంఘానికి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున డిమాండ్ చేశారు.

Read More

బీఆర్ఎస్​ ఒక మునిగిపోయే నావ: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల టౌన్, వెలుగు: ఏ సిద్దాంతం లేని పార్టీ ఉందంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ నే అని, అది మునిగిపోయే నావ అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం

Read More