Telangana
ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు.. మిమ్మల్ని నిద్రపోనియ్యమ్: ఎమ్మెల్సీ కవిత
ఆడపిల్ల శవంతో రాజకీయం చేసి.. ప్రజలను మభ్యపెట్టి ఒక పర్సెంట్ ఆగమాగం చేసి అధికారంలోకి వచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
Read Moreఛాయా సోమేశ్వరాలయం.. యునెస్కో గుర్తింపు కోసం కేంద్రానికి లేఖ రాస్తా: కోమటిరెడ్డి
నల్లగొండ జిల్లా : ఛాయా సోమేశ్వర ఆలయానికి యునెస్కో గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
Read Moreపసిడి ప్రియులకు షాక్.. తులం బంగారం రూ.60 వేలు
బంగారం కొనుగోలు దారులకు పసిడి ధరలు షాకిచ్చాయి. రానున్న రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో గత వారం రోజులుగా బంగారం ధరలు పెరగుతూ వస్తున
Read Moreఈ ఏడాది నీటి కష్టాలు ఎందుకు.?
తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రాష్ట్రంలో నిరుడు అక్టోబర్ నుంచి 54 శాతం లోటు వర్షపాతం నమోదు కావడం, సూపర్ ఎల్
Read Moreతెలంగాణలో అడుగంటుతున్న ప్రాజెక్టులు
తెలంగాణలో సాగునీటి సంగతేమోగానీ రాబోయే తాగునీటి గండం నుంచి ఎలా గట్టెక్కాలో తెలియక సర్కారు తలపట్టుకుంటున్నది. ముఖ్యంగా ఎల్లంపల్లి నీటిమట్టం తగ్గడ
Read Moreహరహర మహాదేవ : శివుడి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చంటే..!
శివుడు మనకు నేర్పించే పాఠాలు ఏముంటాయి? దేవుడంటే మనల్ని కాపాడేవాడే కాదు, మంచి వైపుకు నడిపించే ఆలోచనను ఇచ్చేవాడు కూడా! ఇవ్వాల్టి సమాజాన్ని పట్టి పీడించే
Read Moreకాంగ్రెస్లో చేరిన బుడిమి సొసైటీ డైరెక్టర్లు
బాన్సువాడ, వెలుగు : బీఆర్ఎస్ పార్టీకి బాన్సువాడ మండలం బుడిమి సొసైటీ చెందిన డైరెక్టర్లు ఐదుగురు గురువారం బాన్సువాడ నియోజక
Read Moreమోర్తాడ్ లో రైతుల ధర్నా
బాల్కొండ, వెలుగు : 63వ జాతీయ రహదారి బైపాస్ రోడ్డు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మోర్తాడ్ లో రైతులు గురువారం మహాధర్నా చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయాన
Read Moreజీరో కరెంట్ బిల్లు కోసం జనాల బారులు
నవీపేట్, వెలుగు: నవీపేట్ మండల పరిషత్ కార్యాలయంలో ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు దారులు బారులు తీరారు. 200
Read Moreకప్పలవాగుకు నీళ్లు వదలాలని ధర్నా
బాల్కొండ, వెలుగు: ప్యాకేజీ 21 ద్వారా కప్పల వాగు, పెద్దవాగుకు సాగు నీరు వదలాలని డిమాండ్ చేస్తూ గురువారం భీంగల్లో బీ
Read Moreటానిక్ లిక్కర్ మార్ట్ సోదాల్లో సంచలన విషయాలు.. 6 ఏళ్లలో రూ. వెయ్యి కోట్ల అమ్మకాలు
హైదరాబాద్: టానిక్ ఎలైట్ వైన్స్ ల సోదాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత 6 ఏళ్లలో రూ.వెయ్యి కోట్లకు పైగా అమ్మకాలు జరిపినట్టు ఎక్సైజ్ అధికారులు గ
Read Moreసంబురంగా మహిళా దినోత్సవం
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి మహబూబాబాద్, వెలుగు: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత అన
Read Moreఇసుక వాహనాలను అడ్డుకున్న గ్రామస్తులు
ఉప్పునుంతల, వెలుగు: రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుక తరలిస్తుండడంతో నిద్ర కరువవుతోందని ఆరోపిస్తూ గురువారం మండల కేంద్రంలో గ్రామస్తులు ఇసుక వాహనాలను అడ్డు
Read More












