Telangana

ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

 హసన్ పర్తి:  సాగునీటి కోసం రోడ్డు రైతులు ఎక్కారు. కమలాపూర్ మండలం శంభునిపల్లి అంబాల, శనిగరం, పెరికపల్లి, మాదన్నపేట, లక్ష్మీపురం, నేరెళ్ల, గూ

Read More

ఓఆర్ఆర్, ట్రిపుల్​ఆర్​మధ్య డెయిరీ క్లస్టర్స్

హైదరాబాద్: ఓఆర్ఆర్, ట్రిపుల్​ఆర్​మధ్య డెయిరీ క్లస్టర్స్ ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో డెయిరీ రంగాన్ని ఉన్నతంగా

Read More

కాంగ్రెస్​లో చేరికపై బంగారు శృతి క్లారిటీ

హైదరాబాద్: పార్టీ మారుతున్నారనే ప్రచారంపై బీజేపీ నేత బంగారు శృతి స్పందించారు. పార్టీ మారబోయేది లేదని క్లారిటీ ఇచ్చారు. ‘ బీజేపీ కార్యకర్తలెవరూ అ

Read More

తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు

లోక్ సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకం  రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా బీజేపీ బలపడుతోంది  ఆంధ్రాలో వైసీపీ ఓటమి ఖాయం  

Read More

ప్రారంభంలోనే పగలే చుక్కలు చూపిస్తున్న సమ్మర్

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు దంచికొడుతున్నాయి. వేసవి ప్రారంభమైందో లేదో అప్పుడే రాష్ట్రంలో పలు జిల్లాల్లో 4,5  డిగ్రీల టెంపరేచర్

Read More

 కేసీఆర్ స్టేడియం.. క్రికెట్ ఆడుతూ సాఫ్ట్​వేర్ ఇంజనీర్ మృతి

హైదరాబాద్​లో విషాద ఘటన చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతూ ఓ యువ టెక్కీ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లా

Read More

మెగా డిఎస్సీకి దరఖాస్తులు నేటినుంచే షురూ..

తెలంగాణ రాష్ట్రంలో చాలామంది నిరుద్యోగుల ఆశలన్నీ మెగా డిఎస్సీ 2024 నోటిఫికేషన్ పైనే. గతంలో 5,089 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ కాగా.. వాటిని 11,062లకు ప

Read More

ఇది ఎన్నికల సభ కాదు.. అభివృద్ధి ఉత్సవసభ : మోదీ

దేశ అభివృద్ధి కోసం బీజేపీ కట్టుబడి ఉందని, తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అదిలాబాద్ జిల్లాలోని ఇందిరా ప్రియదర్శన

Read More

తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం : మోదీ

దేశంలో జరుగుతున్న అభివృద్ధికి అదిలాబాద్ నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.  తెలంగాణ అభివృద్ధికి తమ సహకారం ఉంటుందని అదిలాబాద్  సభలో చెప

Read More

రామోజీ ఫిల్మ్ సిటీలో ఈనాడు మహిళా ఉద్యోగి ఆత్మహత్య

హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో విషాధం. ఈనాడు కార్యాలయంలో పని చేస్తున్న సాయికుమారి అనే మహిళా ఉద్యోగి.. ఆఫీసులోని నాలుగో అంతస్తు నుంచి దూకి చనిపోయింది.

Read More

ధరణి పెండింగ్ దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి : వీపీ గౌతమ్​

ఖమ్మం, వెలుగు : ధరణి పెండింగ్ దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అ

Read More

యెండుపల్లిలో పారిశ్రామిక వాడ : మల్లు భట్టి విక్రమార్క

మధిర, వెలుగు : మధిర నియోజకవర్గంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి యెండుపల్లిలో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి వ

Read More

పొదెం వీరయ్య యువసేన ఆధ్వర్యంలో రాజీవ్​గాంధీ క్రికెట్ టోర్నీ ప్రారంభం

భద్రాచలం, వెలుగు :  డీసీసీ ప్రెసిడెంట్, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య యువసేన పేరిట భద్రాచలంలోని జూనియర్​ కాలేజీ గ్రౌండ్​లో ఆదివారం రాజీవ్​

Read More