Telangana

ఎంపీ అర్వింద్​ పేపర్​ పులి : మానాల మోహన్​రెడ్డి

నిజామాబాద్, వెలుగు: మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల ప్రజలు ఎంపీ అర్వింద్​కు కర్రుకాల్చి వాత పెట్టారని, లోక్​సభ ఎన్నికల్లోనూ మూడో స్థానానికి పరిమిత

Read More

ములుగు జిల్లాలో నాలుగు రోజుల మేడారం సెలవులు : ఇలా త్రిపాఠి

కలెక్టర్​ ఇలా త్రిపాఠి  ఉత్తర్వులు ములుగు, వెలుగు : మేడారం మహాజాతర నేపథ్యంలో జిల్లాలో నాలుగు రోజులపాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్

Read More

సీతక్క పై ఆరోపణలు చేస్తే ఊరుకోం : నాసిరెడ్డి సాంబశివరెడ్డి

మంగపేట, వెలుగు: మంత్రి సీతక్క పై    ఆరోపణలు చేస్తే  ఊరుకోబోమని జాతీయ మిర్చి టాస్క్ పోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు. మ

Read More

వీధి కుక్కలను చంపించిన ఘటనలో మచ్చర్ల వీడీసీపై కేసు

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ మండలం మచ్చర్లలో వీధి కుక్కలను చంపించిన ఘటనలో గ్రామాభివృద్ధి కమిటీపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు. నాలుగు రోజుల కి

Read More

పంచాయతీలు, మున్సిపాలిటీలను బలోపేతం చేస్తం : సిరిసిల్ల రాజయ్య

హనుమకొండ, వెలుగు: రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలను బలోపేతం చేయడానికి తనవంతుగా కృషి చేస్తానని స్టేట్​ ఫైనాన్స్​ కమిషన్​ చైర్మన్​ సిరిసిల్ల ర

Read More

యువతకు ఉపాధి కల్పనకు కృషి : కుందూరు జానారెడ్డి

హాలియా, వెలుగు: స్కిల్​ డెవలప్​మెంట్​ప్రోగ్రాం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నామని మాజీ సీఎల్పీ లీడర్​ కుందూరు జానారెడ్డి చ

Read More

యాదగిరీశుడి హుండీ ఆదాయం రూ.1.77 కోట్లు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి  హుండీల ద్వారా రూ.1.77 కోట్ల ఆదాయం వచ్చింది.  భక్తులు 22 రోజులుగా హ

Read More

యోగాతో గర్భిణులకు మేలు

నల్గొండ అర్బన్, వెలుగు: యోగా, మెడిటేషన్‌‌తో గర్భిణీలకు ఎంతో మేలు జరుగుతుందని డీడబ్ల్యూవో సక్కుబాయి, సీడీపీవో నిర్మల, డాక్టర్ విఠల్ బాబు

Read More

దక్కన్ సిమెంట్ పై కేసు నమోదు

హుజూర్ నగర్ , వెలుగు : హుజూర్ నగర్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆదేశాలతో పాలకవీడు మండలం  భవానిపురంలోని దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ  ఎండీ బంగారు

Read More

మోదీని ఎవరూ ఆపలేరు.. మూడోసారి ఆయనే ప్రధాని: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణలో రెండో రోజు బీజేపీ విజయ సంకల్ప యాత్ర కొనసాగుతోంది. ఫిబ్రవరి 21వ తేదీ బుధవారం నారాయణ పేట, మహబూబ్ నగర్ జిల్లాల్లో కొనసాగుతున్న ఈ యాత్రలో కేంద్ర

Read More

శిక్షణకు బైలెల్లిన కానిస్టేబుళ్లు

ఖమ్మం టౌన్/చుంచుపల్లి, వెలుగు  :  పోలీస్ శాఖలో క్రమశిక్షణ, శారీరక, దృఢత్వం ప్రధానమని ఖమ్మం సీపీ సునీల్ దత్, భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ రోహిత్

Read More

పంచాయతీ సెక్రటరీపై మల్టీ పర్పస్ వర్కర్ దాడి

పెనుబల్లి , వెలుగు  :  మండల కేంద్రంలోని మండలాపాడు పంచాయతీ సెక్రటరీపై అదే పంచాయతీలో పని చేస్తున్న మల్టీ పర్పస్ వర్కర్ దాడి చేశాడు. కేసు నమోదై

Read More

మా ఇంటికేసిన తాళాలు తీయండని తహసీల్దార్ ఆఫీస్ ఎదుట నిరసన

ఖమ్మం టౌన్, వెలుగు : తమ డబుల్​ బెడ్​ రూమ్​ఇండ్లకు వేసిన తాళాలు తీయాలని డిమాండ్​ చేస్తూ 20 కుటుంబాల సభ్యులు మంగళవారం తహసీల్దార్ ఆఫీస్ ఎదుట నిరసన తెలిపా

Read More