Telangana

భీష్మ ఏకాదశి వేళ రామయ్యకు విశేష పూజలు

భద్రాచలం,వెలుగు : భీష్మ ఏకాదశి వేళ భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి మంగళవారం విశేష పూజలు చేశారు. ఉదయం సుప్రభాత సేవ అనంతరం బాలబోగం నివేదించి బేడా మండప

Read More

కొత్త పరిశ్రమల స్థాపనతోనే ఉపాధి : మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్

గోదావరిఖని, వెలుగు:  కొత్త పరిశ్రమల స్థాపనతో రామగుండం ప్రాంతవాసులకు ఉపాధి లభిస్తుందని, ఆ దిశగా తాము చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని ఎమ్మెల్యే మక్క

Read More

భగీరథ నీరు రావడం లేదని వాటర్ ట్యాంక్ ఎక్కిన యువకుడు

ధర్మారం, వెలుగు: మిషన్​ భగీరథ నీరు సక్రమంగా రావడం లేదని ఆరోపిస్తూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం లంబాడితండా(బి) గ్రామానికి చెందిన అజ్మీర రవినాయక్&zwn

Read More

మూడు రోజులు పసుపు కొనుగోళ్లు బంద్

మెట్‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు: మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో 3 రోజ

Read More

రసాభాసగా కోరుట్ల బడ్జెట్ మీటింగ్​

కోరుట్ల, వెలుగు: కోరుట్ల బడ్జెట్​ మీటింగ్​ రసాభాసగా మారింది. మంగళవారం కోరుట్ల బల్దియాలో చైర్‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

తెలంగాణలో లోక్​సభ సీట్లన్నీ కాంగ్రెస్వే : జూపల్లి కృష్ణారావు

    అచ్చంపేట సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్​ కర్నూల్,​ వెలుగు: రాబోయే పార్లమెంట్​ ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని సీట్లను కా

Read More

నల్లమల అడవిలో చెలరేగిన మంటలు

లింగాల, వెలుగు: నల్లమల అటవీ ప్రాంతంలోని అప్పాయిపల్లి బీట్ పరిధిలో మర్లపాయ సమీపంలో మంగళవారం మంటలు చెలరేగాయి. ఇప్ప పువ్వు సేకరణకు వెళ్ళిన వారు నిప్పు పె

Read More

రేకులపల్లి స్కూల్​లో ఫుడ్ పాయిజన్

గద్వాల, వెలుగు: గద్వాల మండలం రేకులపల్లి గవర్నమెంట్  స్కూల్​లో సోమవారం ఫుడ్  పాయిజన్ తో స్టూడెంట్స్  అస్వస్థతకు గురయ్యారు. పేరెంట్స్ &nb

Read More

కొడంగల్ లో నేడు సీఎం రేవంత్​ సభ

    రూ.4,324  కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కోస్గి, వెలుగు: సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎనుముల రేవంత్ రెడ్డి మొదటి సారి

Read More

మెదక్ ఎంపీ స్థానం బీజేపీదే : రఘునందన్ రావు

నర్సాపూర్, వెలుగు: మెదక్ ఎంపీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. నర్సాపూర్ పట్టణంలో నిర్వ

Read More

కొమురవెల్లి మల్లన్న ఐదో ఆదివారం బుకింగ్ ఆదాయం రూ.56,03,330

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఐదో ఆదివారం సందర్భంగా శని, ఆది, సోమవారం రోజుల బుకింగ్ రూ.56,03,330 వచ్చినట్లు ఆలయ అధికారులు

Read More

ఆంధ్రాబ్యాంక్ ​లోన్​ ఫ్రాడ్ కేసులో 12 మంది రిమాండ్

రామచంద్రాపురం, వెలుగు: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలోని ఆంధ్రా బ్యాంక్ లోన్ ఫ్రాడ్ కేసులో 12 మందిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకొని రిమా

Read More

జాతరకు ప్లాస్టిక్​ను తీసుకెళ్లొద్దు : డీఈఓ వెంకటేశ్వర్లు

సంగారెడ్డి టౌన్, వెలుగు: మేడారం సమ్మక్క–సారక్క జాతరలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను, పాలిథిన్ క్యారీ బ్యాగులను తీసుకెళ్లొద్దని డీఈఓ వెంకటేశ్వర్లు స

Read More