Telangana

లిఫ్ట్​ ఇరిగేషన్​ నిర్వహణ బాధ్యత రైతులదే : దామోదర రాజనర్సింహ

రాయికోడ్, వెలుగు: వర్షాధార పంటలు సాగు చేస్తున్న భూములకు లిఫ్ట్​ ఇరిగేషన్  ద్వారా నీరందిస్తామని, నిర్వహణ బాధ్యత రైతులు తీసుకోవాలని మంత్రి దామోదర ర

Read More

బోథ్​ మార్కెట్ ​చైర్మన్​గా బొడ్డు గంగారెడ్డి

బోథ్​, వెలుగు: బోథ్​ వ్యవసాయ మార్కెట్​కమిటీ చైర్మన్​గా మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్​సీనియర్​ నాయకుడు బొడ్డు గంగారెడ్డిని, వైస్ ​చైర్మన్​గా నేరడిగ

Read More

కరెంటు తీగలు పెట్టి కొండగొర్రెను హతమార్చిన ఐదుగురు అరెస్ట్

కాగజ్ నగర్, వెలుగు: పెంచికల్​పేట్ మండలం లోడ్ పల్లి గ్రామంలో విద్యుత్ తీగలు అమర్చి కొండగొర్రెను హతమార్చిన ఇద్దరు నిందితులను ఫారెస్ట్ అధికారులు అరెస్ట్

Read More

ఈస్ గాం ఏజెన్సీలో వేసిన అక్రమ వెంచర్ తొలగింపు

    ‘వెలుగు’ కథనంపై రెవెన్యూ అధికారుల చర్యలు ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం ఈస్ గాం ఏజెన్సీ గ్రామ

Read More

అలేఖ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయండి

    కలెక్టర్​కు కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాల వినతి నిర్మల్, వెలుగు: ఇటీవల ఖానాపూర్​లో నడిరోడ్డుపై దారుణ హత్యకు గురైన అలేఖ్య కేసు విచార

Read More

ఏఈపై చర్యలు తీసుకోండని భైంసాలో రైతుల ఆందోళన

భైంసా, వెలుగు:  24 గంటలకు పైగా వ్యవసాయానికి కరెంటు రావడం లేదని.. కరెంటు ఇవ్వాలని కోరిన రైతులపై ఆ శాఖ భైంసా రూరల్​ఏఈ రాంబాబు చిందులు తొక్కారు. &ls

Read More

కరీంనగర్​లో భారీ అగ్ని ప్రమాదం

కరీంనగర్/కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్‌లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. నిరుపేదల కష్టార్జిత

Read More

ఫిబ్రవరి 22 నుంచి సీపీఎం స్టేట్ ప్లీనరీ

హైదరాబాద్, వెలుగు: ఈనెల 22, 23 తేదీల్లో సీపీఎం స్టేట్ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. హైదరాబాద్​ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో  జరిగే ఈ సమావేశ

Read More

మేడారం భక్తుల ట్రాక్టర్​ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

ములుగు, వెలుగు: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్తున్న భక్తుల ట్రాక్టర్​ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం జనగామ జిల

Read More

నామినేటెడ్ పోస్టుల భర్తీకి హైకమాండ్ ఓకే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం, త్వరలో మరిన్ని పదవులు భర్తీ చేయాలని నిర్ణయించింది. దీనికి కా

Read More

రాజ్యసభకు వద్దిరాజు, అనిల్‌‌ ఎన్నిక ఏకగ్రీవం

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌‌‌ఎస్ నేత వద్దిరాజు రవిచంద్ర, కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇ

Read More

బీజేపీ, బీఆర్ ఎస్ కలిసే పోటీ చేస్తయి: మంత్రి శ్రీధర్ బాబు

  చేవెళ్ల, వెలుగు : దేశ భవిష్యత్ ను పునర్నిర్మించేందుకు వచ్చే పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ కు చాలా కీలకమని ఐటీ శాఖ మంత్రి, రంగారెడ్డి జిల్లా

Read More

ప్రజావాణికి 1,588 ఫిర్యాదులు

పంజగుట్ట,వెలుగు:  మహాత్మ జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్​లో మంగళవారం ప్రజావాణికి అవుట్​సోర్సింగ్​స్టాఫ్​నర్సులు, టీఎస్​ఎస్​పీ కానిస్టేబుల్​అభ్యర్థులు,

Read More