సికింద్రాబాద్, వెలుగు: చిన్నతనం పిల్లలకు ఆసక్తి కలిగిన రంగాల్లో ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈనెల16న కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన జెక్ కాలనీకి చెందిన గుంటూరు మోక్షిక, రిత్విక్, సిల్వర్ మెడల్ సాధించిన మోక్షిత, కార్తీక్, లియోనా, శ్రీయాన్ ఇతర మెడల్స్ సాధించిన చిన్నారులను ఆదివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని ఆయన ఇంట్లో అభినందించారు. ప్రతి వ్యక్తికి చదువుతో పాటు క్రీడలు కూడా చాలా ముఖ్యమని, క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, స్పోర్టీవ్ నెస్పెరుగుతుందన్నారు.మంచి క్రీడాకారులుగా జాతీయ స్థాయిలో రాణిస్తూ రాష్ర్టానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు.
ఆసక్తి ఉన్న రంగాల్లో పిల్లలను ప్రోత్సహించాలి : తలసాని
- హైదరాబాద్
- February 26, 2024
మరిన్ని వార్తలు
-
నాతో పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లే... పవన్ కళ్యాణ్
-
Bajarang Punia: బజరంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు.. పారిస్ ఒలింపిక్స్ ప్రశ్నార్థకం!
-
అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లో 50శాతం లిమిట్ తీసేస్తాం: రాహుల్ గాంధీ
-
కేటీఆర్ చీరకట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కు.. ఫ్రీ టికెట్ ఇస్తరో లేదో చూడు: రేవంత్ రెడ్డి
లేటెస్ట్
- నాతో పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లే... పవన్ కళ్యాణ్
- Bajarang Punia: బజరంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు.. పారిస్ ఒలింపిక్స్ ప్రశ్నార్థకం!
- అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లో 50శాతం లిమిట్ తీసేస్తాం: రాహుల్ గాంధీ
- కేటీఆర్ చీరకట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కు.. ఫ్రీ టికెట్ ఇస్తరో లేదో చూడు: రేవంత్ రెడ్డి
- PBKS vs CSK: వికెట్ల వేటలో పంజాబ్ సక్సెస్.. ఢీలా పడిన చెన్నై బ్యాటర్లు
- శ్రీరాముని భార్య సీతాదేవి ఎప్పుడు పుట్టారో తెలుసా
- Kalki 2898 AD: నాగ్ అశ్విన్ ఒకటో తరగతి నుంచి ఫ్రెండ్..కల్కి ఇండియా రూపు రేఖలు మారుస్తుంది: రానా
- రిజర్వేషన్ల జోలికి బీజేపీ వెళ్లదు.. నా వీడియో ఎడిట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారు: అమిత్ షా
- సిక్కుల పవిత్ర గ్రంథంలో పేజీలు చించాడని చావబాదారు.. చివరికి
- చంద్రబాబు చెప్పిందే అమిత్ షా మాట్లాడారు.. సజ్జల
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్