ఇయ్యాల జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో ప్రజావాణి

ఇయ్యాల  జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో ప్రజావాణి

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నట్టు కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. ఉదయం10.30 గంటల నుంచి11.30 గంటల వరకు ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ కూడా ఉం టుందని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలపై 040 –-23222182 నంబర్ లో తెలపాలని సూచించారు.   నేరుగా వినతి పత్రాలను కూడా స్వీకరించడం జరుగుతుందని కమిషనర్ వెల్లడించారు.