Telangana

బోధన్ ​బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు షాక్

నిజామాబాద్: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కు అధికారులు షాక్​ ఇచ్చారు. ఆయన కుటుంబ సభ్యుల రైస్ మిల్లుల్లో తనిఖీలు చేసి రూ.70 కోట్ల విలువైన కస్టమ్‌ మిల

Read More

ప్రజలు ఛీ కొట్టిన బీఆర్ఎస్ సభ్యుల్లో మార్పు రాలేదు : రేవంత్ రెడ్డి

అసెంబ్లీఎన్నికల్లో ఓటమి తరువాత బీఆర్ఎస్ పార్టీలో మార్పు వస్తుందని ఆశించానన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  కానీ ప్రజలు ఛీ కొట్టిన బీఆర్ఎస్ సభ్యుల్లో మా

Read More

ఆ రూ.350 కోట్లు.. నా ఒక్కడివే కాదు : బాంబ్ పేల్చిన ఎంపీ

జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూ కంపెనీలపై ఇటీవల ఆదాయపు పన్ను శాఖ జరిపిన సోదాల్లో భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. నాలుగు రోజుల పాటు డ

Read More

పార్లమెంట్ లో భద్రతా ఉల్లంఘనకు నిరుద్యోగమే కారణం : రాహుల్ గాంధీ

పార్లమెంట్‌ భద్రత ఉల్లంఘనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలసీలు, నిరుద్యోగభృతి కారణమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. మోదీ విధానం వల్ల దేశ

Read More

Weather Alert : తమిళనాడులో మళ్లీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్

తమిళనాడులోని చెన్నై, దాని శివారు ప్రాంతాల్లో రాబోయే 24 నుంచి 36గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపా

Read More

మాల్టా నౌక హైజాక్ పై నిఘా చేపట్టిన ఇండియన్ నేవీ

అరేబియా సముద్రంలో మాల్టా నౌక ఫ్లాగ్డ్ వెసెల్ MV రుయెన్‌పై హైజాక్ ప్రయత్నానికి భారత నేవీ యుద్ధనౌక, సముద్ర గస్తీ విమానం స్పందించినట్లు అధికారులు తె

Read More

33దేశాల వాసులు వీసా లేకుండానే ఇరాన్ వెళ్లొచ్చు.. చూడాల్సిన ప్రదేశాలివే

గ్లోబల్ టూరిజంను పెంపొందించడం, ప్రతికూల అవగాహనలను ఎదుర్కోవడమే లక్ష్యంగా భారతీయ పౌరులతో పాటు 32 ఇతర దేశాలకు వీసాను తొలగిస్తున్నట్లు ఇరాన్ ఇటీవల ప్రకటిం

Read More

మరీ టూ మచ్ : బిర్యానీ తినిపించలేదని.. భార్య ఆత్మహత్య

హైదరాబాద్‌లోని ఓల్డ్‌సిటీలో భార్య ఆత్మహత్యకు పాల్పడినందుకు పోలీసులు భర్తను అరెస్టు చేశారు. ఆసిఫ్ నగర్ పోలీసులు Sk రసూల్ అనే 25 ఏళ్ల కార్పెంట

Read More

ఢిల్లీ మేయర్ ఫేస్ బుక్ ఖాతానే హ్యాక్ చేశారు.. ఇక మామూలు జనం సంగతేంటీ..

ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ డిసెంబర్ 15న తన ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ అయిందని తెలిపారు. గత కొన్ని రోజులుగా తన సోషల్ మీడియా పేజీని యాక్సెస్ చేయలేకపోతు

Read More

2024 లోక్‌సభ ఎన్నికలు.. ఒంటరి పోరుకు బీజేపీ సమాయత్తం

2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రకటించింది. రాష్ట్రంలో ఇటీవల ము

Read More

శాసనమండలిలో గోరటి వెంకన్న సంచలన వ్యాఖ్యలు

గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ గోరటి వెంకన్న శాసనమండలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు భూ స్వాములకు ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు. 50, 200  ఎకర

Read More

బీజేపీ ఎల్పీకి గది కేటాయించాలని స్పీకర్​కు వినతి

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో  స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను  శుక్రవారం బీజేపీ ఎమ్మెల్యేలు కలిశారు. అసెంబ్లీ ఆవరణలో బీజేపీ ఎల్పీకి గది కేట

Read More

ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండస్ట్రీతో.. ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి : తుమ్మల

రూ.1,050 కోట్లతో ఏర్పాటు చేస్తం: తుమ్మల మంత్రిగా బాధ్యతల స్వీకరణ హైదరాబాద్, వెలుగు: ఆయిల్ పామ్ ఇండస్ట్రీతో అన్ని జిల్లాల్లో ప్రత్యక్ష, పరోక్

Read More