Telangana
సింగరేణి ఎన్నికలు ఆపాలని సంఘాల కుట్ర
ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు సీతారామయ్య నస్పూర్, వెలుగు : హైకోర్టు తీర్పు ప్రకారం సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఈనెల 27వ తేదీ
Read Moreప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలి : కలెక్టర్ శశాంక
మహబూబాబాద్, వెలుగు : ప్రభుత్వ ఆస్తులను రక్షించేందుకు ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ కలెక్టర్ శశాంక ఆదేశించారు. ప్రభుత్
Read Moreమల్యాల ఎంపీపీపై అవిశ్వాసం
మల్యాల, వెలుగు: మల్యాల ఎంపీపీ మిట్టపల్లి విమలకు వ్యతిరేకంగా ఎంపీటీసీలు బుధవారం అవిశ్వాస నోటీస్ అందజేశారు. మండలంలో మొత్తం 14 మంది ఎంపీటీసీలు ఉండగ
Read Moreజోనల్ స్థాయి ఆటల పోటీలు ప్రారంభం
ఏటూరునాగారం, వెలుగు : స్టూడెంట్లు చదువుతో పాటు, ఆటల్లోనూ రాణించాలని ఐటీడీఏ పీవో అంకిత్ సూచించారు. బుధవారం ఏటూరునాగారంలోని కుమ్రంభీం గ్రౌండ
Read Moreకాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి
కాగజ్ నగర్/జైనూర్, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న ఉచిత బస్సు పథకంతో తాము ఉపాధి కోల్పోతున్నామని పేర్కొంటూ ఆటో డ్రైవర్లు చేస్తున
Read Moreవిద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
ఆసిఫాబాద్/జన్నారం, వెలుగు : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఆసిఫాబాద్ జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు అన్నారు. 67 వ స్కూల్ గేమ్స్ ఫెడరే
Read Moreస్టూడెంట్లను ఉన్నతంగా తీర్చిదిద్దాలి : వివేక్ వెంకట స్వామి
ముషీరాబాద్, వెలుగు: అన్నిరంగాల్లో విద్యార్థులు రాణించేలా ఉన్నతంగా తీర్చిదిద్దాలని కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల చైర్మన్, చెన్నూరు ఎమ్మెల్య
Read Moreఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో ఫీవర్, కరోనా వార్డులు రెడీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతుండగా సిటీలోని ప్రధాన ఆస్పత్రుల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇప్పటికే రాష్ట్రంలో14 కేసులు నమో
Read Moreగచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరు మృతి
గచ్చిబౌలి, వెలుగు: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరు యువకులు ఉస్మానియాలో ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందారు. ఈ ఘటన గచ్చిబౌలి పీఎస్ పరిధిలో జరిగింది. పో
Read Moreజీడిమెట్లలో వారం రోజులుగా ఇంట్లోనే మహిళ డెడ్బాడీ
మతిస్థిమితం సరిగా లేక అంత్యక్రియలు చేయని కుటుంబసభ్యులు ఇంట్లో నుంచి వాసన వస్తుండటంతో పోలీసులకు స్థానికుల ఫిర్యాద
Read Moreడీఎంఈగా డాక్టర్ త్రివేణి
హైదరాబాద్, వెలుగు: మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా డాక్టర్ బి.త్రివేణిని నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులిచ్చి
Read Moreకాంగ్రెస్ హామీలు నెరవేర్చకపోతే ప్రజలే రోడ్డెక్కుతరు : వినోద్
కరీంనగర్, వెలుగు : అప్పులు చూపించి ప్రజలను మోసం చేయాలని కాంగ్రెస్ నాయకులు చూస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ సూచి
Read Moreకరోనాపై ఫైట్కు రెడీగా ఉండండి.. హెల్త్ ఆఫీసర్లకు మంత్రి దామోదర ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెల్త్ అధికారులు, సిబ్బందిని స్టేట్ హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ ఆదేశ
Read More












