Telangana
బూటకపు హామీలతో కాంగ్రెస్ కాలక్షేపం : జోగు రామన్న
ఆదిలాబాద్టౌన్, వెలుగు : అధిక ధరలతో బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజల నడ్డి విరుస్తుంటే, ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన కాంగ్రెస్ పార్టీ బూటకపు
Read Moreరైతులను మోసం చేస్తున్న సర్కారు : బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ, వెలుగు : వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ ఇస్తామని ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం సాగర్ ఆయకట్టు పరిధిలో 3 గంటలే ఇస్తూ రైతులన
Read Moreనిర్మల్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎన్నిక
కుంటాల, వెలుగు : నిర్మల్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం కుంటాల మండలంలోని కల్లూర్ లో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సట్లవార్
Read Moreకేసీఆర్, కేటీఆర్తోనే నల్గొండ అభివృద్ధి : గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్గొండ, వెలుగు : సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వల్లే నల్గొండ అభివృద్ధి చెందిందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. ఆదివారం
Read Moreపరిశ్రమల స్థాపనతో వేగంగా అభివృద్ధి : రాహుల్ రాజ్
ఆదిలాబాద్ టౌన్, వెలుగు : పరిశ్రమల స్థాపనలతో ఆదిలాబాద్జిల్లా వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని
Read Moreగెలుపే ధ్యేయంగా పని చేయాలి : రామారావు పటేల్
కుంటాల, వెలుగు : రానున్న ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు గెలుపే ధ్యేయంగా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పవార్ రామారావు పటేల్ పిలుపునిచ్చారు
Read Moreఆలయాలకు పూర్వ వైభవం తెచ్చినం : ఇంద్రకరణ్ రెడ్డి
సూర్యాపేట, వెలుగు : బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఆలయాలకు పూర్వ వైభవం తీసుకొచ్చామని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చ
Read Moreబీఆర్ఎస్ సర్కారు ప్రజలకు చేసిందేమీ లేదు : కూచాడి శ్రీహరి రావు
లక్ష్మణచాంద, వెలుగు : బీఆర్ఎస్ సర్కారు గొప్పలు చెప్పుకోవడం తప్ప తొమ్మిదేండ్లలో ప్రజలకు చేసిందేమీ లేదని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావు విమర్శిం
Read Moreబీఆర్ఎస్, కాంగ్రెస్వి కుమ్మక్కు రాజకీయాలు : వెరబెల్లి రఘునాథ్రావు
లక్సెట్టిపేట, వెలుగు : కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్ల
Read Moreసమ్మె కొనసాగిస్తాం .. అంగన్వాడీ లీడర్ల ప్రకటన
హైదరాబాద్, వెలుగు: సమ్మె విరమిస్తున్నట్టుగా వచ్చిన వార్తలను అంగన్వాడీలు ఖండించారు. తమ సమస్యలను చెప్పేందుకు మంత్రి హరీశ్&
Read Moreపాట ఉన్నంత వరకు గద్దర్ ఉంటరు : ఏపూరి సోమన్న
కోదాడ, వెలుగు : ఈ భూమిపై పాట ఉన్నంత వరకు ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఉంటారని ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న అన్నారు. ఆదివారం కోదాడ బాయ్స్ హైస్కూల్&
Read Moreఎమ్మెల్యే బొల్లం వర్సెస్ మాజీ ఎమ్మెల్యే చందర్
కోదాడ పబ్లిక్ క్లబ్ మీటింగ్లో వాగ్వాదం కోదాడ, వెలుగు : కోదాడలో బీఆర్ఎస్లో నెలకొన్ని అసమ్మతి స
Read Moreనార్సింగిలో చెత్త ఊడ్చిన పొంగులేటి
హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు బీజేపీ నేత, తమిళనాడు కో ఇన్ చార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆదివారం స్వచ్ఛభారత్ కార్యక్రమంల
Read More












