Telangana

సీఎం చొరవతోనే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ

రాష్ట్ర ప్రజల కల నెరవేరుతున్నది: కాంగ్రెస్ ఎంపీలు  2025 ఆగస్టు కల్లా నిర్మాణం పూర్తవుతుందని వెల్లడి  విభజన హామీలపై కేసీఆర్ ఏనాడూ కేంద

Read More

మంచిర్యాల జిల్లాలో పదేండ్ల బాలిక గుండెపోటుతో మృతి..

జన్నారం, వెలుగు: గుండె పోటుతో బాలిక మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. జన్నారం మండలం రోటిగూడ గ్రామానికి చెందిన దిగుట్ల నాగరాజు, అనుష దంపతులక

Read More

గుండెపోటుతో ఆర్మీ జవాన్ మృతి

నాగాలాండ్ లో డ్యూటీలో ఉండగా స్ట్రోక్ మిలటరీ ఆస్పత్రితో చికిత్స పొందుతూ మృతి డోర్నకల్ టౌన్ లో నెలకొన్న విషాదం  కురవి ,వెలుగు: గుండెపోట

Read More

‘రైతు పండుగ’ సందడి .. పాలమూరులో నిర్వహించిన సదస్సులో ఆకట్టుకున్న స్టాల్స్

వివిధ పంటలపై రైతులకు శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు వ్యవసాయ పనిముట్లపై అవగాహన కల్పించిన వివిధ కంపెనీలు మహబూబ్​నగర్, వెలుగు : పాలమూరులో గురువార

Read More

డిసెంబర్ నెలలో.. గోదావరి సెకండ్​ ఫేజ్​

తొలివారంలో ప్రారంభించనున్న  సీఎం రేవంత్ రెడ్డి   మల్లన్నసాగర్ నుంచే నీటి తరలింపు  15 టీంఎంసీలు తాగడానికి.. మరో 5 టీఎంసీలు మ

Read More

కొండా సురేఖపై కేసు: డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 12న హాజరు కావాలని నాంపల్లి కోర్టు సమన్లు

 హైదరాబాద్, వెలుగు: మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావాను నాంపల్లి కోర్టు గురువారం విచారించింది. క్రిమినల్ చర్యలు తీ

Read More

నేడు అలుగునూరులో దీక్షా దివస్

కరీంనగర్, వెలుగు: కరీంనగర్​లోని అలుగునూరులో శుక్రవారం నిర్వహించనున్న దీక్షా దివస్ సభకు బీఆర్ఎస్ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. 20వేల మందితో బహిరంగ సభ న

Read More

హైదరాబాద్ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్

2026లో నిర్వహించేందుకు కేంద్రం సుముఖం న్యూఢిల్లీ, వెలుగు: సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఖేలో ఇండియా – 2026 ప

Read More

ఎన్ఐసీకి ధరణి చిక్కులు!. భూముల డేటా మొత్తం ప్రైవేట్ ​ఏజెన్సీ చేతుల్లోనే

ధరణి సాంకేతికత, భూముల డేటా మొత్తం ప్రైవేట్ ​ఏజెన్సీ చేతుల్లోనే ప్రస్తుతం ఉన్నది ఉన్నట్టు నిర్వహించడం సాధ్యం కాదంటున్న ఎన్ఐసీ ఈ నెలాఖరుకల్లా ముగ

Read More

రవాణా శాఖలో 8 మందికి ప్రమోషన్‌‌‌‌

జేటీసీలుగా ఇద్దరికి,డీటీసీలుగా ఆరుగురికి మూడేండ్ల తర్వాత పదోన్నతులు కల్పించడంపై అధికారుల హర్షం హైదరాబాద్, వెలుగు: రవాణా శాఖలో ఎనిమిది మంది అ

Read More

ఇథనాల్​ కంపెనీతో మాకు సంబంధం లేదు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్​ హైదరాబాద్​, వెలుగు: దిలావర్ పూర్ లో ఇథనాల్​ కంపెనీతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని బీఆర్​ఎస్​

Read More

లక్కీ డ్రాలో గెలిచిన కస్టమర్​కు కారు ఇవ్వాల్సిందే

ఓ కంపెనీకి రాష్ట్ర వినియోగదారుల ఫోరం ఆదేశం నిజామాబాద్ జిల్లా ఫోరం తీర్పును సమర్థిస్తూ ఉత్తర్వులు  హైదరాబాద్ సిటీ, వెలుగు: లక్కీ డ్రాలో

Read More

నవంబర్ 30న సర్కారు స్కూళ్లు బంద్: ఎస్ఎఫ్ఐ

హైదరాబాద్, వెలుగు: వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ నెల 30న సర్కారు స్కూళ్ల బంద్​కు పిలుపునిస్తున్నట్టు ఎస్​ఎఫ్​ఐ రాష్

Read More