Telangana

జూబ్లీహిల్స్ లో ఓటు వేసిన రామ్ చరణ్, ఉపాసన

తెలంగాణలో 17  లోక్​సభ స్థానాలకు  పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.సోమవారం ఉదయం నుంచే పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్

Read More

మధ్యాహ్నం 3 గంటలకు మల్కాజిగిరిలో 37.69% పోలింగ్‌

తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది.  మధ్యాహ్నం మూడు గంటల వరకు తెలంగాణలో 52.34శాతం పోలింగ్‌ నమోదైనట

Read More

జూబ్లీహిల్స్ లో ఓటు వేసిన మహేష్ బాబు, నమ్రత

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది సినిమా నటులు ఓటు వేశా

Read More

మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణలో 52.34శాతం పోలింగ్‌

తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది.  మధ్యాహ్నం మూడు గంటల వరకు ఏపీలో 55.49శాతం, తెలంగాణలో 52.34శాతం పోలి

Read More

లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నయ్ : డీజీపీ రవిగుప్తా

తెలంగాణ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మూడు కేసులు నమోదయ్యాయని చె

Read More

ఓటు వేస్తూ వీడియో తీసిన ఓటర్ : పోలింగ్ బూత్ లో గొడవ

లోక్ సభ ఎన్నికల్లో ఓ ఓటర్ అత్యుత్సాహాన్ని ప్రదర్శించాడు. ఓటు వేస్తూ వీడియో తీశాడు.  ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.  నెల్లికుదుర్ మ

Read More

ఉప్పల్లో విషాదం .. ఓటేయడానికి వచ్చి గుండెపోటుతో మృతి

ఉప్పల్లో విషాదం చోటుచేసుకుంది.  ఓటు వేయడానికి వచ్చిన ఓ మహిళ గుండెపోటుతో  మృతి  చెందింది. భరత్ నగర్ కి చెందిన విజయలక్ష్మి అనే మహిళ లోక్

Read More

దేశవ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు.. 40.32 % పోలింగ్

దేశవ్యాప్తంగా నాలుగో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగతుంది. పోలింగ్ స్టేషన్లకు  ఓటర్లు భారీగా బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు  40.32 శా

Read More

పలు గ్రామాల్లో నిలిచిపోయిన పోలింగ్.. ఓట్లు వేయమంటున్న గ్రామస్తులు

ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. ఇచ్చోడ మండలం బావోజిపేట గ్రామంలో పోలింగ్ నిలిచిపోయింది. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఎన్నిక

Read More

ఎలక్షన్ అబ్జర్వర్​గా బీఆర్ఎస్ నేత

    అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పలు పార్టీల నేతలు  కాశీబుగ్గ, వెలుగు: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్​లో జూనియర్ అసిస్టెంట్

Read More

నా సెగ్మెంట్​లో డబ్బులు పంచుతున్నరు : రఘునందన్ రావు

    బీఆర్ఎస్​కు కాంగ్రెస్ సహకరిస్తున్నది: రఘునందన్ రావు     రిటర్నింగ్ అధికారికి కంప్లైంట్ మెదక్, వెలుగు: మాజీ మంత్

Read More

రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర : కోదండరాం

    ఇండియా కూటమికి మద్దతివ్వాలని కోదండరాం పిలుపు హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికలు సాధారణమైనవి కాదని టీజేఎస్ చీఫ్​ ప్రొఫెసర్ కోదండ

Read More

ఓటర్లను ఆకట్టుకోవడానికి..స్పెషల్​ పోలింగ్​ కేంద్రాలు

రాష్ట్రవ్యాప్తంగా సోమవారం జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ఓటింగ్ ​శాతం పెంచడానికి ఎలక్షన్ ​కమిషన్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఓటర్లను ఆకట్టుకోవడానికి

Read More