Telangana

100 శాతం పోలింగ్ .. ఆదర్శంగా నిలిచిన తండా

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది.  సాయంత్రం  

Read More

కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పై కేసు నమోదు

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుపై కేసు నమోదు అయ్యింది. లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుండగా.. 4వ నంబర్ కలిగిన టీ షర్ట్ ను ధరించి కాంగ్ర

Read More

అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత గట్టిగా పుంజుకుని పోరాడారు : కేటీఆర్

పార్లమెంట్ ఎన్నికల్లో అద్భుతంగా పని చేసిన బీఆర్ఎస్ శ్రేణులకు సోషల్ మీడియాలో ధన్యవాదాలు తెలిపారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే  కేటీఆర్

Read More

ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ కు వచ్చి.. మహిళ మృతి

సిద్దిపేట జిల్లా  చేర్యాల పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మే 13వ తేదీ సోమవారం  లోక్సభ ఎన్నికల వేళ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఓట

Read More

ఎల్లారెడ్డిపేటలో ఉద్రిక్తత.. పోలీసులు కొట్టారంటూ ఆందోళన

రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాసనగర్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ ముగిసే సమయానికి ఇంటి బయట ఉన్న గ్రామస్తులను,కార్యకర్తలను చెద

Read More

తెలంగాణలో గంటగంటకు ... పోలింగ్ శాతం పెరుగుతుంది : సీఈవో వికాస్‌రాజ్‌

పోలింగ్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్‌ తెలిపారు.  పోలింగ్‌ శాతం బాగానే నమోదైందని... 106 అసెం

Read More

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్

తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంట్ స్థానాలకు... తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు, కంటోన్మెంట్ ఉప ఎన్నికక

Read More

ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు

హైదరాబాద్: పోలింగ్ స్టేషన్ల దగ్గర కరెంటు కోతలు లేకుండా ముగ్గురేసి అధికారులను పెట్టి ప్రభుత్వం చాలా కష్టపడుతోందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. జనరేటర్ల

Read More

13 అసెంబ్లీ సెగ్మెంట్లలో ముగిసిన పోలింగ్

హైదరాబాద్: మావోయిస్టుల ప్రభావం ఉన్న 13 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది.   9,900 కేంద్రాల్లో ఓటింగ్​ ముగిసింది. క్

Read More

ఉద్యోగిపై కాటు వేసిన పాము

హైదరాబాద్​:   ఎన్నికల డ్యూటీలో ఉన్న  ఉద్యోగిపై పాము కాటు వేసింది. జైనథ్ మండలం ముక్తాపూర్ లో టీచర్​గా పనిచేస్తున విపుల్ రెడ్డి దిలాబాద్ జిల్ల

Read More

ఈ నగరానికి ఏమైంది?.. 30 శాతం దాటని ఓటింగ్

 ఓటేసేందుకు ముందుకు రావడం లేదేం?  సెలవులొస్తే టూర్లకు వెళ్తున్నారా?   సామాజిక బాధ్యత మరిచిన జనం  విద్యాధికులకు ఓటు భారమైందా? &

Read More

ఎన్నికల వేళ .. ఈసీకి ఫిర్యాదుల వెల్లువ

హైదరాబాద్: ఎన్నికల వేళ ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మూడు పార్టీలు పోటీలు పడి ఫిర్యాదులు చేసుకున్నాయి. ఇవాళ ఉదయం ఓటేసేందుకు వచ్చిన కిషన్ రెడ్డి మోద

Read More

కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

నల్లగొండ : మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.  నార్కట్ పల్

Read More