Telangana
తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం
తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. మే 20వ తేదీ సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటి జరుగుతోంది
Read Moreటీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్: పాలిటెక్నిక్ విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరేందుకు నిర్వహించే ఈసెట్ ఫలితాలు సోమవారం విడుదల అయ్యాయి. మాసబ్ టాంక్ ఉన్నత విద్యా మండలిలో
Read MoreHealth Alert : ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ (AI)తో గుండెపోటును ముందుగానే గుర్తించొచ్చు..!
గుండెకు సంబంధించిన వ్యాధులను గుర్తించాలంటే చాలా రకాల వైద్య పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు రీసెంట్ గా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వైద్య రంగం
Read Moreఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓట్లు మాకే పడినయ్: కిషన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో డబుల్ డిజిట్ సీట్లు గెలవబోతున్నామని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన
Read Moreసెప్టెంబర్ నాటికి సుంకిశాల ఇంటెక్ వెల్
ఇప్పటికే 70 శాతం పూర్తైన పనులు రూ.2,215 కోట్లతో సుంకిశాల ప్రాజెక్ట్ నాగార్జునసాగర్&
Read Moreఫారెస్ట్లో జామాయిల్ చెట్ల నరికివేత
వారం రోజుల కింద ఘటన ఆలస్యంగా గుర్తించిన ఫారెస్ట్ ఆఫీసర్లు కొత్తగూడ, వెలుగు : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గు
Read Moreనా భార్య నన్ను వేధిస్తోంది..ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు
తనకు, తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరిన వ్యక్తి బషీర్బాగ్, వెలుగు : &lsqu
Read Moreకేబినెట్ భేటీకి ఈసీ ఓకే .. షరతులతో కూడిన పర్మిషన్
రుణమాఫీ, ఉమ్మడి రాజధాని అంశాలను జూన్ 4 దాకా పక్కన పెట్టాలని కండీషన్ నేడు మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియెట్లో భేటీ కానున్న కేబినెట్ హైదరాబ
Read Moreపోలీసులకు సైబర్ సవాల్..రోజురోజుకు పెరుగుతున్న నేరాలు
టెక్నాలజీ సమస్యలతో నేరాలను పసిగట్టలేకపోతున్న పోలీసులు ఫిర్యాదుల పరిష్కారంలో సవాలక్ష ఇబ్బందులు హోల్డ్&
Read Moreఈసారి మస్తు వానలు..కాలం మంచిగైతదన్న వాతావరణ శాఖ
పునాస పంటలకు రెడీ అవుతున్న రైతులు మూడు రోజుల ముందుగానే అండమాన్కు నైరుతి రుతుపవనాలు ఈ నెలాఖరు కల్లా కేరళకు.. జూన్ మొదటి వారంలోనే రాష్ట్ర
Read Moreబీఆర్ఎస్ హయాంలో ప్రజలకు మేలు చేయలేకపోయాం: నార్సింగి కౌన్సిలర్లు
కాంగ్రెస్ లో చేరినందుకే తమపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారన్నారు నార్సింగి మున్సిపాలిటీ కౌన్సిలర్లు శివారెడ్డి, సునీతా గణేష్, పత్తి ప్రవీణ్. మున్సిపల్ మ
Read Moreలారీ ఢీకొని ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
రంగారెడ్డి జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. బైక్ పై వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. ఈ ఘటన జిల్లాలోని మంచాల పోలీస్
Read Moreమే 20న తెలంగాణ కేబినెట్ సమావేశం
కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మే 20వ తేదీ సోమవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది.సెక్రటేరియట్ లో సోమవారం
Read More












