Telangana
హైదరాబాద్లో హైటెన్షన్ కేబుల్కు మంటలు
కొన్ని నిమిషాల్లోనే రాయదుర్గం, మియాపూర్ ఫీడర్ ట్రిప్ పలు ప్రాంతాల్లో నిలిచిపోయిన కరెంట్ యుద్ధ ప్రాతిపదికన స్పందించిన సిబ్బంది ప్రత్
Read Moreపదేండ్ల పాలన వర్సెస్ వంద రోజుల పాలన!
రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారమంతా ఈ అంశం చుట్టే కాంగ్రెస్ వంద రోజుల పాలనే లక్ష్యంగా బీఆర్ఎస్, బీజేపీ అటాక్ పదేండ్లలో ఏం చేశారో చెప్ప
Read Moreఇయ్యాల్నే పోలింగ్..రాష్ట్రంలో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల దాకా
మావోయిస్ట్ ప్రభావిత 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 గంటల వరకే ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న
Read Moreమే 13న వేతనంతో కూడిన సెలవు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 2024 మే13వ తేదీ సోమవారం రోజున కార్మికులకు వేతనంతో కూడిన సెలవు
Read Moreపరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ లో విషాదం చోటుచేసుకుంది. పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని ఘన్పూర్ లోని హ్యాపీ హోం లో ఇంటర్ చదవుతున్న విద్యార్థిని ఆ
Read Moreఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలుచోట్ల ఈదురు గాలులతో వర్షం కురుస్తుంది. హనుమకొండ, కాజీపేట, భూపాలపల్లి, ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట మండలాల్ల
Read Moreఅభయాంజనేయ స్వామి ఆలయంలో గడ్డం వంశీకృష్ణ ప్రత్యేక పూజలు
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణపూర్ లో అభయాంజనేయ స్వామిఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ
Read Moreబైకు పెట్రోల్ ట్యాంకు పేలి పది మందికి గాయాలు
బైకు పెట్రోల్ ట్యాంకు పేలి పది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తుండగా ఓ బైక్లో మంటలు చెలరేగాయి.
Read Moreలోక్సభ ఎన్నికలు.. ఎవరెవరు ఎక్కడ ఓటు వేయనున్నారంటే?
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. 17 పార్లమెంట్.. ఒక అసెంబ్లీ ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. అన్ని జిల్లా కేంద్రాల నుంచి ఎన్న
Read Moreతెలుగు రాష్ట్రాలకు వాతవరణ శాఖ హెచ్చరిక .. పోలింగ్ రోజు ఆగమాగమే..
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో.. రెండు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక సూచన చేసింది
Read Moreమధుయాష్కీ ఇంట్లో ఎన్నికల సిబ్బంది తనిఖీలు
మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ఇంటి వద్ద ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. హయత్ నగర్ లోని మధుయాష్కి నివాసంలో ఎన్నికలకు సంబంధించిన
Read Moreలోక్ సభ ఎన్నికలు.. సోమవారం నెహ్రూ జూలాజికల్ పార్క్ క్లోజ్
తెలంగాణలో లోక్ సభఎన్నికల నేపథ్యంలో రేపు(మే13) నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్ క్లోజ్ కానుంది. ఈ విషయాన్ని జూలాజికల్ పార్క్ అధికారులు ఓ ప్రకటనలో
Read Moreతెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. 17 లోక్ సభ నియోజకవర్గాలకు రేపు ఉదయం 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే సిబ్బంది పోలింగ
Read More












