Telangana
మాదాపూర్, గచ్చిబౌలి లో ఫుల్ ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ లో భారీ వర్షం పడటంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో పలు చోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా మాదాపూర్,
Read Moreరైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు ఓ విద్యుత్ ఉద్యోగి. నల్గొండ జిల్లా చింతపల్లిలో విద్యుత్శాఖ ఆర్టిజన్&zwnj
Read Moreహంతకుడు ఎవరు..? : హైదరాబాద్ లో మేకప్ ఆర్టిస్ట్ హత్య
హైదరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. 35 ఏళ్ల మేకప్ ఆర్టిస్ట్ను గుర్తు తెలియని దుండగులు పదునైన ఆయుధంతో పొడిచి చంపేశారు. ఈ ఘటన బోరబండ వద్ద చోట
Read Moreమాధవిలత పై దాడికి యత్నం.... ఎంఐఎం నాయకులపై కేసు నమోదు
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలతపై దాడికి యత్నం కేసులో ఎంఐఎం నాయకులు పై కేసు నమోదు చేశారు పోలీసులు. మాధవిలత అనుచరుడు నసీం ఇచ్చిన ఫిర్యాదుప
Read Moreఅధికారులు అప్రమత్తంగా ఉండాలి..వర్షాలపై సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్తో పాటుగా రాష్ట్రవ్యాపంగా కురుస్తు్న్న వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. సచివాలయం నుంచి అన్ని విభాగాల అధికారులతో టెలీ
Read Moreపొలం పనికి వెళ్లిన ఐదుగురిపై పడిన పిడుగు
రాజన్నసిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. పొలం పనికి వెళ్లిన ఐదుగురిపై పిడుగు పడింది. వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లిలో
Read Moreడబుల్ ట్రబుల్ .. ఓటింగ్ పర్సంటేజీపై డ్యుయెల్ ఓట్స్ ఎఫెక్ట్
హైదరాబాద్: విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ ఇమేజ్ ను డబుల్ ఓట్లు డ్యామేజ్ చేస్తున్నాయి. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో యాభై శాతం లోపు పోలి
Read Moreచలో రాయ్బరేలీ .. ప్రచారానికి తరలిన తెలంగాణ నేతలు
హైదరాబాద్: తెలంగాణ నేతలంగా రాయబరేలీ బాట పట్టారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న రాయ్ బరేలీలో ప్రచారం చేయడానికి వెళ్లారు. నిన్న మంత్రి స
Read Moreకడెం ప్రాజెక్టు మరమ్మత్తు పనులను సందర్శించిన అధికారులు
నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టును సందర్శించారు సీఈ శ్రీనివాస్, డీసీఈ మహేందర్ రెడ్డి, SE రవీందర్. ప్రాజెక్టు మరమ్మత్తు పనులను పరిశీలించారు. జూన్ మొదటి వ
Read Moreహైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
హైదరాబాద్ లో కుండపోత వర్షం పడుతుంది. సిటీ మొత్తం ఇదే విధంగా ఉంది. 2024, మే 16వ తేదీన సాయంత్రం నుంచి క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో.. హైదరాబాద్ లో భార
Read Moreఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. సీబీఐకి నోటీసులిచ్చిన హైకోర్టు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణను మే 24వ తేదీకి వాయిదా వేసింది ఢిల్లీ హైకోర్టు. కవిత్ బెయిల్ పై కౌంటర్ దాఖలు చేయాలంటూ సీబీఐకి నోటీసుల
Read Moreగుండెపోటుతో చనిపోయి ఇద్దరికి చూపునిచ్చిన టీచర్
ఎన్నికల్లో విధులు నిర్వహించిన మరుసటి రోజే మృతి నేత్రదానం చేసి గొప్ప మనసు చాటుకున్న కుటుంబసభ్యులు మంచిర్యాల,
Read Moreకార్మికుల సమస్యలు పరిష్కరించాలి : ఆకుల హరిణ్
గోదావరిఖని, వెలుగు: సింగరేణిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని బీఎంఎస్ ఆర్జీ 1 ఏరియా ఉపాధ్యక్షుడు ఆకుల హరిణ్ కోరారు. బుధవారం జీడీకే
Read More












