Telangana
నో ఎంట్రీ!.. మేడిగడ్డపై ఎల్అండ్ టీ నిషేధాజ్ఞలు
గేట్లు మూసేసీ బోర్డు ఏర్పాట్లు బొయ్యారం బయటపడటంతో అలెర్ట్ మీడియాను కూడా రానీయట్లేదు ఇంకా ఎలాంటి లోపాలున్నాయోనని అనుమానాలు&n
Read Moreముగిసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రచారం.. బరిలో 52 మంది అభ్యర్థులు
హైదరాబాద్: నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, బీజేపీ తరఫున ప్రేమేందర్
Read Moreఅటకెక్కించారు!.. పదేండ్లుగా అవినీతి అధికారులపై చర్యల్లేవ్
హైదరాబాద్: బీఆర్ఎస్ సర్కారు హయాంలో విజిలెన్సు నివేదికలు అటకెక్కాయి. అవినీతి అధికారులపై వచ్చిన రిపోర్టులను అప్పటి ప్రభుత్వం తొక్కిపెట్టింది. పదేండ్లలో
Read Moreఈ మూడు జిల్లాల్లో 48 గంటలు పాటు వైన్ షాపులు బంద్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా 48 గంటలపాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. పోలింగ్ జరగనున్న ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో బ
Read Moreపోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు సీఎం రేవంత్ రెడ్డి
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను మే 25వ తేదీ శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. సీఎం అయిన తర్వ
Read Moreచిత్రపురి కాలనీ స్కాం కేసులో కస్టడీకి వల్లభనేని అనిల్
చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ను కస్టడీకి అనుమతిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో రెండురోజుల పాటు అనిల్ ను కస్టడీలో
Read Moreముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం
ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రధాన పార్టీలు ముమ్మర ప్రచారం నిర్వహించాయి. మే 27వ తేదీ మంగళవా
Read Moreహైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి.. వీవీ లక్ష్మీనారాయణ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజన సమయంలో హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా తీర్మానించింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. 2014 జూన్ 2 నుండి 2024 జూన్ 1వరకు హ
Read Moreకేసీఆర్, కేటీఆర్ లు కూడా నా గెలుపును ఆపలేరు: తీన్మార్ మల్లన్న
నల్లగొండ: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్ లాంటి వాళ్ళు వంద మంది వచ్చినాతన గెలుపును అడ్డుకోలేరన్నారు కాంగ్రెస్ అభ్యర్థి తీన
Read Moreజూన్ 12నుంచి స్కూల్స్ ప్రారంభం..టైమింగ్స్ ఇవే
తెలంగాణలోని పాఠశాలలకు సంబంధించిన 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ను ప్రభుత్వంవిడుదల చేసింది. ఈ విద్యాసంవత్సరంలో మొ
Read Moreసీఎం రేవంత్ రెడ్డితో సీపీఐ, సీపీఎం, టీజేఎస్ నేతల భేటీ
హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డితో సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ విశ్వేశ్వ
Read Moreఅమిత్షాకు మోదీ రూట్క్లియర్ చేస్తున్నరు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: బీజేపీలో వారసత్వ యుద్ధం జరుగుతోందని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. ప్రధాని మోదీ తన వారసుడిగా అమిత్ షాకు మార్గం సుగమం చేస్తున్న
Read Moreఎల్ఆర్ఎస్ ప్రాసెస్ వెరి స్లో! టెక్నికల్ ప్రాబ్లమ్స్, సిబ్బంది కొరతతో కారణం
హైదరాబాద్,వెలుగు : రెండేండ్లుగా పెండింగ్ లో పడిన లే ఔట్ రెగ్యులరైజేషన్(ఎల్ఆర్ఎస్) అప్లికేషన్లను క్లియర్ చేస్తామని గత ఫిబ్రవరిలో కాంగ్రెస్ ప్రభుత్
Read More












