Telangana

జనం ప్రాణాలతో చెలగాటం : రామేశ్వరం కేఫ్, బాహుబలి కిచెన్ లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు

తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులతో హైదరాబాద్ సిటీలోని ప్రముఖ రెస్టారెంట్లలోని బాగోతం బట్టబయలు అవుతుంది. పెద్ద రెస్టారెంట్ అంటే క్వాలిటీ ఫుడ్ ఉంటుందన

Read More

ఆస్ట్రేలియాలో షాద్నగర్ యువకుడు అనుమానాస్పద మృతి

ఆస్ట్రేలియాలో షాద్నగర్ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.  షాద్‌నగర్‌ కు చెందిన అరటి కృష్ణ ఏకైక కుమారుడు అరవింద్  యాదవ్ (

Read More

రూ. 50 వేలు కడితే తులం బంగారం ఇప్పిస్తమని .. రూ. 4 కోట్లు కాజేశిన్రు

తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామంటూ కోట్లు కొల్లగొట్టేశారు కేటుగాళ్లు. గోల్డ్ స్కీమ్ పేరుతో బురిడీ కొట్టించి రూ. 4 కోట్లతో పరారయ్యారు.  ఈ  

Read More

90 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత

అన్నపురెడ్డిపల్లి, వెలుగు : రేషన్​ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని గురువారం అన్నపురెడ్డిపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురిపై కేసు నమోదు చ

Read More

మేడిగడ్డ బ్యారేజ్ వద్ద మళ్ళీ భారీ శబ్దాలు

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ వద్ద మళ్ళీ భారీ శబ్దాలు వచ్చాయి.  మేడిగడ్డ బ్యారేజీ 7 బ్లాకులోని 16వ నెంబర్ గేటును ఎత్తే క్రమంలో బ్యార

Read More

డ్రగ్స్ ఫ్రీ దిశగా తెలంగాణ

రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న  డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో  దాడులు నిర్వహిస్తున్నది. డ్రగ్స్ సప్లై చ

Read More

ఏసీపీ ఉమామహేశ్వరావు కస్టడీ పిటిషన్ పై నేడు విచారణ

ఏసీపీ ఉమమహేశ్వరావును కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు ఏసీబీ అధికారులు. 8రోజుల పాటు కస్టడికీ ఇవ్వాలని కోరారు. ఇవాళ కస్టడీ పిటిషన్ పై విచా

Read More

యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ .. ఉచిత దర్శనానికి 2 గంటలు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నారసింహాస్వామిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉచిత దర్శనానికి 2 గంటల  సమయం పడుతోంది.  ప్రత్యేక ప్రవేశ 150 రూపాయల దర్

Read More

కాంగ్రెస్ హామీలను ప్రజలు నమ్ముతలేరు : హరీశ్​రావు

    దొడ్డు వడ్లకు కూడా రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్  కాంగ్రెస్​ పార్టీ మోసపూరిత హామీలను ప్రజలు నమ్ముతలేరని మాజీ మంత్రి, సిద్ది

Read More

ఉత్తమ్ కుమార్​పై ఆరోపణలు కరెక్ట్ కావు : జగ్గారెడ్డి

హైదరాబాద్, వెలుగు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి నిరాధరమైన ఆరోపణలు చేస్తూ, బట్టకాల్చి మీదేస్తున్నారని పీసీసీ వర్కి

Read More

సోనియా తెలంగాణ తల్లి .. కిషన్ రెడ్డి చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి: మల్లు రవి

న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని తెలంగాణ ప్రజలు ‘తెలంగాణ తల్లి’గా భావిస్తారని ఆ పార్టీ సీనియర్‌‌‌‌

Read More

అంబానీ, అదానీల కోసమే బీజేపీ : భట్టి విక్రమార్క

హైదరాబాద్, వెలుగు: అంబానీ, అదానీల కోసమే బీజేపీ పనిచేస్తుందని, తమ పార్టీ మాత్రం పేదల గురించే ఆలోచిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. లోక్

Read More

పాలన తడబడుతోంది..సరి చూసుకోండి!

తెలంగాణ రాష్ట్రం 2014లో  ఆవిర్భవించింది.  మొదటి  పది సంవత్సరాలు రాష్ట్రంలో పాలన సాగించిన  బీఆర్ఎస్  ప్రభుత్వం అన్ని రంగాలను వ

Read More