Telangana

గొల్లకుంట అటవీ ప్రాంతంలో కెమెరాకు చిక్కిన చిరుత

మెదక్, చేగుంట, వెలుగు: చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గొల్లకుంట అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నట్టు నిర్ధారణ అయ్యింది. గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో

Read More

రఘునందన్ కు మద్దతుగా సతీమణి ప్రచారం

మెదక్​టౌన్, వెలుగు: మెదక్​పార్లమెంట్​అభివృద్ధి చెందాలంటే బీజేపీకి ఓటు వేసి ఎంపీగా రఘునందన్​రావును గెలిపించాలని ఆయన సతీమణి మాధవనేని మంజుల అన్నారు. శుక్

Read More

హెచ్ సీయూలో భగ్గుమన్న విద్యార్థి సంఘాలు

గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్ సెంట్రల్ ​యూనివర్సిటీలో 2016లో ఆత్మహత్యకు పాల్పడిన రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల కేసు మరోసారి ఆందోళనలకు దారితీసింది. వర్స

Read More

ఎన్నికల విధులు సమర్ధవంతంగా నిర్వహించాలి : రాహుల్​ రాజ్​

మెదక్​టౌన్, వెలుగు: మెదక్​ పార్లమెంట్​ఎన్నికల్లో అధికారులు, సిబ్బంది తమ విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​రాహుల్​రాజ్

Read More

కేసీఆర్, కేటీఆర్ లేని ప్రభుత్వాన్ని .. ప్రజలు ఊహించుకోలేకపోతున్నారు : మల్లారెడ్డి

మేడిపల్లి, వెలుగు: కేసీఆర్, కేటీఆర్ లేని ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు ఊహించుకోలేకపోతున్నారని మేడ్చల్​ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు.  మల్కాజిగిరి

Read More

మోదీ పర్యటనను సక్సెస్​ చేయాలి : కిషన్ రెడ్డి

ముషీరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ లోక్​సభ నియోజకవర్గంలో మరోసారి బీజేపీ జెండా ఎగరవేయాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం సి

Read More

వడదెబ్బతో ఎంఈవో మృతి

కరీంనగర్:రాష్ట్రంలో ఎండతీవ్రత , వడగాల్పులతో వడదెబ్బతో ఎంఈవో మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా  చొప్పదండిలో జరిగింది. జిల్లాలోని వెల్గటూర్, ధర్మపు ర

Read More

రంజిత్​రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

చేవెళ్ల, వెలుగు: భారతదేశాన్ని 2047 నాటికి ప్రపంచంలో అగ్రభాగన నిలపడమే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ

Read More

మెట్రోలో 50 కోట్ల మంది జర్నీ

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికుల సంఖ్య 50 కోట్లకు చేరిందని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రారంభించిన నాటి నుంచి ఇప్ప

Read More

భర్తకు మద్దతుగా సీతారెడ్డి ప్రచారం

వికారాబాద్, వెలుగు: చేవెళ్ల కాంగ్రెస్ ​ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్​రెడ్డి తరఫున ఆయన సతీమణి గడ్డం సీతారెడ్డి శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివ

Read More

వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలి : వీ సీతారామయ్య

సింగరేణికి కేసీఆర్ చేసిందేమీ లేదు : ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ సీతారామయ్య మంచిర్యాల, వెలుగు : పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్

Read More

వంశీకృష్ణను గెలిపిస్తే యువతకు ఉద్యోగాలు : వివేక్​వెంకటస్వామి

జోరుగా కాంగ్రెస్​శ్రేణుల ప్రచారాలు కోల్​బెల్ట్, వెలుగు:పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపిస్తే నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు

Read More

దుర్గం చిన్నయ్యకు నన్ను విమర్శించే అర్హత లేదు : గడ్డం వినోద్ 

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను ప్రజలు చీదరించుకొని తిరస్కరించారని, ఆయన ఓ కబ్జాదారు, ప్రజావ్యతిరేకి అని బెల్లంపల్లి

Read More