పిడుగుపాటు స్థలం పరిశీలన

పిడుగుపాటు స్థలం పరిశీలన

పెద్దశంకరంపేట, వెలుగు : పెద్దశంకరంపేట మండలం రామోజీపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఆదివారం పిడుగుపడి తాతామనవళ్లు మృతి చెందిన విషయం తెలిసిందే.  ఈ సంఘటనాస్థలిని సోమవారం సివిల్​సప్లై జిల్లా మేనేజర్​ హరికృష్ణ, డీఎస్ఓ బ్రహ్మ రావు, డీఎస్ఓ కరుణ, డీఏఓ గోవింద్ పరిశీలించారు. సంఘటన ఎలా జరిగిందని అడిగి  తెలుసుకున్నారు.