Telangana
చొప్ప కాలపెడుతుండగా .. రైతు సజీవదహనం
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలో విషాదం చోటుచేసుకుంది. అల్లంనేని పాపారావు అనే రైతు తన వ్యవసాయపొలంలో సజీవదహానం అయ్యాడు.
Read Moreభువనగిరిని అభివృద్ధి చేసే బాధ్యత నాదే: రాజగోపాల్ రెడ్డి
యాదాద్రి భువనగిరి: గత 5 నేలలుగా రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డ
Read Moreమేడ్చల్ లో భూవివాదం.. దారుణంగా కొట్టుకున్న ఇరువర్గాలు
భూవివాదంలో రెండు గ్రూపులు.. ఒకరిపై ఒకరు దాడి చేసుకుని దారుణంగా కొట్టుకున్నారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా మే 9వ త
Read Moreబాచుపల్లి ఘటనలో ఆరుగురు అరెస్ట్..
బాచుపల్లిలో గోడకూలిన ఘటనలో పోలీసులు అరుగురిని అరెస్టు చేశారు. మే 9వ తేదీ గురువారం భవననిర్మాణ దారుడు అరవింద్రెడ్డి, సైట్ ఇంజినీర్&zwnj
Read Moreమాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ కు ఆర్టీసీ అధికారులు హెచ్చరికలు
నిజామాబాద్ : ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి షాపింగ్ కాంప్లెంక్స్ కు టీఎస్ఆర్టీసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆర్టీసీ స్థలంలో లీజుపై నిర్మిం
Read Moreధాన్యం కొనుగోలు చేయట్లేదని రైతుల రాస్తారోకో
భూదాన్ పోచంపల్లి వెలుగు: కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయడం లేదని కంపవేసి రైతులు బుధవారం రాస్తారోకో చేశారు.
Read Moreఇవాళ భువనగిరికి అమిత్ షా
యాదాద్రి, వెలుగు : ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి పార్లమెంట్ పరిధిలో నిర్వహిస్తున్న సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ &nb
Read Moreఅద్దంకి దయాకర్పై చర్యలు తీసుకోవాలి
దేవరకొండ, వెలుగు : హిందూ దేవతలను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయాలని, అద్దంకి దయాకర్ పై &
Read Moreమే 10న మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి రాక
నకిరేకల్, వెలుగు : భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తరఫున ప్రచారం చేసేందుకు ఈ నెల 10న నక
Read Moreఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ లు అలర్ట్గా ఉండాలి : వీపీ గౌతమ్
ఖమ్మం టౌన్,వెలుగు : ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్లు అలర్ట్గా పనిచేయాలని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. బుధవారం న్యూ కలెక్టరేట్ మీటి
Read Moreమార్నింగ్ వాకర్స్ తో మాలోత్ కవిత మాటామంతీ
భద్రాచలం, వెలుగు : భద్రాచలంలో బుధవారం మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత ప్రచారం చేశారు. ఉదయం గ్రౌండ్లో మార్నింగ్
Read Moreఎఫ్సీఐకి బియ్యం అందించాలి : డి. మధుసూదన్ నాయక్
ఖమ్మం టౌన్, వెలుగు : 2023–24 సంవత్సరం ఖరీఫ్ మిల్లింగ్ కోసం కేటాయించిన ధాన్యం సీఎంఆర్ నిబంధనల మేరకు ఎఫ్సీఐకి బియ్యం అందించాలని ఖమ్మం అడిష
Read Moreసింగరేణి కార్మికుల సమస్యలు తీరుస్తాం: ఎమ్మెల్యే గడ్డం వినోద్
మంచిర్యాల: ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతోనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్య
Read More












