Telangana
మిగిలిన 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
తెలంగాణలో మిగిలిన 3 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్, ఖమ్మం నుంచి రామసహాయం రఘురామ
Read Moreలోక్ సభ ఎన్నికల బరిలో మా ఊరి పొలిమేర నటి
2024 లోక్ సభ ఎన్నికల్లో చాలా మంది సినీ సెలబ్రేటీలు పోటీ చేస్తున్నారు. తాజాగా ఆ లిస్టులోకి మరో నటి కూడా చేరిపోయారు. మా ఊరి పొలిమేర సిరీస్ లతో నటి
Read Moreకేసీఆర్ వల్లే ఇరిగేషన్ రంగం నాశనమైంది: ఉత్తమ్ కుమార్
కేసీఆర్ తప్పుడు నిర్ణయంతో ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు తీవ్ర నష్టం జరిగిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మంగళవారం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్ర
Read Moreజైళ్లకు భయపడే వ్యక్తి కాదు కేసీఆర్
తెలంగాణలో అసమర్థులు రాజ్యాన్ని ఏలుతున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మండిపడ్డారు. అడ్డగోలు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్
Read Moreవరంగల్ లో ఓఆర్ఆర్, ఎయిర్ పోర్టు నిర్మిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణకు రెండో రాజధానిగా వరంగల్ కు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వరంగల్ పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్డుతోపాటు అంతర్జాతీయ ఎయిర్ ప
Read Moreకేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ బస్సు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా వేములపల్లి దగ్గర కేసీఆర్ కాన్వాయ్ లో ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్ లో
Read Moreహామీలను అమలు చేయకుంటే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయం: శ్రీధర్ బాబు
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. గత పదేళ్లుగా బీజేపీ, బీఆర్ఎస్ కలిసి నడిచాయని.. ఒకరికొకరు సహాయం చేసుకున్నారన్నారు. క
Read Moreకేసీఆర్ కు మతి భ్రమించింది..రేవంత్ ఏ పార్టీలోకి వెళ్తడో తెల్వదు : బండి సంజయ్
హైదరాబాద్: ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ సవాల్ విస
Read Moreబీజేపీ చేతిలో కేసీఆర్ ఓడిపోలేదా : కిషన్ రెడ్డి
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు గెలవన్న కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన విషయం మర్చిపోయారా అని క
Read Moreదేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే.. రాహుల్ గాంధీ ప్రధాని కావాలి: మంత్రి సీతక్క
నరేంద్ర మోదీ పాలనలో బట్టలు, బంగారం అన్ని ధరలు పెరిగిపోయాయని మండిపడ్డారు మంత్రి సీతక్క. దేశ సంపదను మోదీ.. అంబానీ, అదానీలకు పంచిపెట్టారన్నారు. ఇంక
Read Moreతెలంగాణలో మే 24 నుండి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
తెలంగాణలో మే 24 నుండి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జూన్ ఒకటో తేదీ వరకు పరీక్షలు జరగ
Read Moreఒక సబ్జెక్ ఫెయిల్.. ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం
తెలంగాణలో ఇంటర్ ఫస్ట్, సెకండియర్ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. అయితే కొంతమంది విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదని మనస్తాపానికి గురై బలవన్మరణాని
Read Moreఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
ఢిల్లీ: ఎమ్మెల్సీ కవిత మేనల్లుడు మేకా శరణ్ ఇండో స్పిరిట్ కంపెనీలో ఉద్యోగిగా ఉన్నారని, ఆయన అక్కడ పనిచేయకున్నా నెలకు రూ. లక్ష జీతం తీసుకుంటున్నారన
Read More












