Telangana
గురుకుల స్కూల్స్లో 98 శాతం పాస్
153 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 92శాతం పాస్ హైదరాబాద్, వెలుగు: పదో తరగతి ఫలితాల్లో బీసీ గురుకులాలు రాష్ట్ర సగట
Read Moreఫస్ట్ క్లాస్ అడ్మిషన్లకు ఆరేండ్ల నిబంధన ఈ ఏడాది లేదు : బుర్రా వెంకటేశం
హైదరాబాద్, వెలుగు: ఒకటో తరగతిలో పిల్లల అడ్మిషన్లకు ఆరేండ్ల నిబంధనను 2024–25 విద్యాసంవత్సరంలో అమలు చేయడం లేదని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి బుర్ర
Read Moreగోబెల్స్ మళ్లీ పుట్టాడు..కేసీఆర్ పై ‘ఎక్స్’లో సీఎం రేవంత్ ఫైర్
హైదరాబాద్, వెలుగు : కేసీఆర్ ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. మొన్న సూర్యా
Read Moreఇయ్యాల మూడు నియోజకవర్గాల్లో సీఎం ఎన్నికల ప్రచారం
సీఎం రేవంత్ రెడ్డి బుధవారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. అందులో భాగంగా వివిధ సభల్లో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు కోరుట్ల నియోజక
Read Moreమహిళ మెడలోని చైన్ లాక్కెళ్లిన దొంగ
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ పరిధి ఎయిర్ పోర్ట్ కాలనీలో చైన్ స్నాచర్ రెచ్చిపోయాడు. కాలనీలో దశరథ రెడ్డి, సునీత(30) దంపతులు నివసిస్తున్నారు. సునీత ద
Read Moreహైదరాబాద్లో కూలర్లకు ఫుల్ డిమాండ్.. డైలీ 50 వేలకిపైగా సేల్
చాలా చోట్ల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యాపారులు రూ.3500 నుంచి రూ.10 వేలకి పైగా ధరలు ఒక్కోచోట డైలీ 60 నుంచి 100 వరకు సేల్ ఎండ తీవ్రత పెరగడంతో
Read Moreటెన్త్లో 91శాతం పాస్ .. గతేడాదితో పోలిస్తే 4.71 శాతం ఎక్కువ
ఫలితాల్లో నిర్మల్ ఫస్ట్.. వికారాబాద్ లాస్ట్ 3,927 బడుల్లో అందరూ పాస్.. ఆరు స్కూళ్లలో జీరో రిజల్ట్స్ సత్తా చాటిన గురుకుల విద్యార్థులు ఫలితాలు
Read Moreనగలు దొంగిలించిన నిందితుడి అరెస్ట్
సికింద్రాబాద్,వెలుగు: నగలు చోరీ చేసిన నిందితుడిని ఓయూ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద రూ.20వేల విలువైన బంగారు (ఇయర్ రింగ్స్,మాటీలు) ఆభరణ
Read Moreఏదో ఇస్తడనుకుంటే.. తిట్ల దండకం అందుకున్నడు
ఎల్బీనగర్, వెలుగు : తెలంగాణకు వచ్చిన ప్రధాని మోదీ రాష్ట్రానికి ఏదైనా ఇస్తారని అనుకుంటే తిట్ల దండకం అందుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
Read Moreసీజ్ చేసిన రూ.3.32 కోట్లు రిలీజ్
హైదరాబాద్, వెలుగు: లోక్సభ ఎన్నికల కోడ్నేపథ్యంలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో ఇప్పటివరకు పట్టుకున్న రూ.3.32 కోట్లను సంబంధిత వ్యక్తులకు విడుదల చేసినట్ల
Read Moreఅన్ని వర్సిటీల్లో పుష్కలంగా కరెంట్, నీళ్లు.. విద్యార్థులు అక్కడే ఉండి ప్రిపేర్ కావొచ్చు: డిప్యూటీ సీఎం భట్టి
కేసీఆర్ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు కరెంట్ ఉన్నా.. లేనట్టు తప్పుడు ట్వీట్లు చేశారని ఫైర్ ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలోని అన్ని యూనివర్
Read Moreకరెంట్ డిమాండ్ పీక్స్ .. ఏప్రిల్ 30న 228 మిలియన్ యూనిట్లు నమోదు
ఎండల ఎఫెక్ట్తో రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ వినియోగం నిరుటితో పోలిస్తే నిత్యం 50 నుంచి 75 మిలియన్ యూనిట్లు అధికం రాష్ట్రంలో విద్యుదుత్పత
Read Moreతెలుగు వర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ శిక్షణ
హైదరాబాద్, వెలుగు: పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో శిల్పం, చిత్రలేఖనం శాఖ ఆధ్వర్యంలో సమ్మర్కోచింగ్క్లాసులు నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్
Read More












