TERRORISTS
శ్రీలంకలో ఎన్కౌంటర్..15 మంది మృతి
శ్రీలంకలో హైటెన్షన్ కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి మరో మూడు ప్రాంతాల్లో బాంబులు పేలడంతో ప్రజలంతా భయంతో వణికిపోతున్నారు. కొలంబోలోని సమ్మంతురై అనే ప్ర
Read Moreఅశోకుడి కాలం నుంచి శ్రీలంకకు అండగా భారత్
శ్రీలంకతో మనకు క్రీస్తు పూర్వం నుంచీ మంచి సంబంధాలున్నాయి. అశోక చక్రవర్తి బౌద్ధమత వ్యాప్తి కోసం స్వయాన తన పెద్దకూతురు సంఘమిత్రను, కొడుకు మహిందను శ్రీలం
Read Moreజమ్మూకాశ్మీర్లో ఎదురుకాల్పులు: నలుగురు ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఈ రోజు తెల్లవారుజామున ఎదురుకాల్పులు జరిగాయి. పుల్వామా జిల్లాలోని లస్స
Read Moreదొంగచాటు దెబ్బ: మహిళా పోలీసుపై ఉగ్రవాదుల కాల్పులు
శ్రీనగర్ : జమ్మూలో దారుణానికి ఒడిగట్టారు ఉగ్రవాదులు. మహిళా పోలీసు ఆఫీసర్ ను దొంగచాటుగా కాల్చి చంపారు. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం కశ్మీర్ లోని సోపియాన్
Read Moreమీ పిల్లలు టెర్రరిస్టులు కావొద్దు: కశ్మీరీ తల్లులకు ఆర్మీ వినతి
జమ్మూ కశ్మీర్లో చిన్నపిల్లల్ని టెర్రిరిస్టులు పావులుగా వాడుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో పిల్లల్ని , యువకుల్ని టెర్రర్ భా
Read Moreఉగ్రవాదులకు వార్నింగ్ ఇచ్చిన పాక్ ప్రధాని
పాకిస్తాన్ ఉగ్రవాద దాడుల విషయంలో అంతర్జాతీయంగా పలు దేశాల నుండి వస్తున్న ఒత్తిడిపై ఎట్టకేలకు పాక్ స్పందించింది. పాక్ లోని ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలకు
Read Moreసముద్రం మీదుగా దాడులకు టెర్రరిస్టులకు శిక్షణ
పొరుగు దేశం టెర్రరిజాన్ని ప్రోత్సాహిస్తోంది.. భారత్ లో అస్థిరత దాని లక్ష్యం ఇండో పసిఫిక్ సదస్సులో నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లంబా న్యూఢిల్లీ: ప్రపంచ
Read Moreహంద్వారా ఎన్ కౌంటర్ : ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టిన జవాన్లు
హంద్వారా ఎన్ కౌంటర్ ముగింపు దశకు వచ్చిందని అధికారులు క్లారిటీ ఇచ్చారు. సెర్చ్ ఆపరేషన్ జరుగుతోందన్నారు. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు సీఆర్పీఎఫ్, ఇద్దరు జమ్
Read Moreఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్ కుప్వారా జిల్లా హంద్వారా ఏరియాలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఈ ఉదయం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
Read Moreకాల్పులకు తెగబడ్డ పాక్..ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్ము కశ్మీర్లో భద్రత బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదరుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్ కౌంటర్ లో జైషే మహమ్మద్కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రత దళాలు
Read Moreఉగ్రవాదం క్లీన్.. భారత్ కు పాక్ బిల్లు కట్టాలి: ముస్లిం రచయిత
మెల్ బోర్న్: పాకిస్థాన్ లోకి దూసుకెళ్లి అక్కడి టెర్రరిస్టు క్యాంపులను భారత వాయుసేన తుడిచి పెట్టడంపై ఆస్ట్రేలియాకు చెందిన ముస్లిం రచయిత ఇమామ్ మహ్మద్ తవ
Read Moreపుల్వామాలో ఎన్ కౌంటర్: అమరులైన నలుగురు జవాన్లు
కశ్మీర్: కశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో మళ్లీ ఉగ్ర ఘాతుకానికి మరో నలుగురు వీర జవాన్లు నేలకొరిగారు. పింగ్లాన్ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. ఇక్కడ ఓ ఇంట్
Read Moreఆ ముష్కరులు.. పాక్ మీడియాకు యోధులట!
పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని ప్రపంచమంతా ఖండించింది. అమరులైన జవాన్లకు సంతాపం తెలిపింది. టెర్రరిస్టులను ఏరిపారేయడంలో భారత్ కు తమ మద్దతు ఉంటుందంటూ పలు దే
Read More