Today
కన్నతండ్రిని కొట్టి చంపిండు
సిద్దిపేట రూరల్, వెలుగు: కన్నకొడుకే తండ్రిని అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన సిద్దిపేట పట్టణంలో కలకలం రేపింది. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘ
Read Moreఆపేందుకొచ్చిన పోలీసులనే కొట్టిన్రు
మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండల పరిధి స్కూల్ తండాలో ఘటన మెదక్ టౌన్, వెలుగు: ఓ గిరిజన యువకుడు అను మానాస్పదంగా మృతిచెందడం ఇరువర్గాలు ఘర్షణకు దారితీసి
Read Moreపట్టాలున్నా.. ఫారెస్టు భూములంటాన్రు
రెవెన్యూ ఆఫీసర్ల నిర్వాకంతో భారీగా నష్టపోనున్న రైతులు లింగంపేట శివారులో 170 మందికి పట్టాల పంపిణీ తమ భూమి అంటూ అటవీశాఖ గెజిట్ జారీ రైతుబంధు పైసలు బంద్
Read Moreకొండను తవ్విన్రు.. ఎలుకల్ని పడుతున్రు?
బొమ్మకల్ భూముల్లో నోటీసులు పేదలకేనా? అక్రమణలకు పాల్పడిన పెద్దలకియ్యలే బోర్డులు పెట్టిన్రు .. కొలతలు, ఫెన్సింగుల్లేవ్ కబ్జాకు గురైంది 7ఎకరాలేనట? కరీంన
Read Moreచనిపోయినంక ఫేక్ రిజిష్ట్రేషన్స్ చేస్తున్రు
కంప్లయింట్ చేసిన లోక్ సత్తా కరీంనగర్,వెలుగు: కరీంనగర్ కార్పొరేషన్ లో విలీనమైన తీగలగుట్టపల్లిలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. చనిపోయిన వారి భూ
Read Moreదోచుకుంటున్న ప్రైవేట్ కోవిడ్ సెంటర్లు.. బిల్లులు అడిగితే చిత్తు కాగితాలపై రాసిస్తున్రు
సీరియస్ అయితే గెంటేస్తున్నారు! ఉన్నన్ని రోజులు దండుకుంటున్నారుసీరియస్ అయితే హైదరాబాద్ కు రెఫర్ చేస్తున్నరుచిత్తు కాగితాలపై బిల్లులు రాసిస్తున్నరుఇప్
Read Moreనేడు ఆర్ఎఫ్సీఎల్కు కేంద్ర మంత్రులు
గోదావరిఖని, వెలుగు: రామగుండం ఫెర్టిలైజర్స్, కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) ఫ్యాక్టరీని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి మన్సు
Read Moreకడపల్లి మృతుల కుటుంబాలకు జనసేన సాయం
చిత్తూరు: కడపల్లి దుర్ఘటన మృతుల కుటుంబాలకు జనసేన ఆర్ధిక సాయం అందచేసింది. ఒక్కో కుటుంబానికి రూ.13.25 లక్షలు.. గాయపడిన వారి కుటుంబాలకు రూ.1.25 లక్షల చొప
Read Moreఎల్లుండి ఆదివారం టీటీడీ డయల్ యువర్ ఈవో
డయల్ చేయాల్సిన నెంబరు 0877-2263261. ఉదయం 9 నుండి 10 వరకు గంటపాటు కార్యక్రమం తిరుపతి: భక్తుల ఇబ్బందులు.. సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు నిర్వహించే
Read Moreఉత్తరాంధ్ర పైడితల్లి అమ్మవారి జాతర తేదీలు ఖరారు
విజయనగరం: ఉత్తరాంధ్ర కల్పవల్ల శ్రీశ్రీశ్రీ పైడి తల్లి అమ్మవారి జాతర జరిగే తేదీలను అమ్మవారి దేవస్థానం ఖరారు చేసింది. కరోనా నేపధ్యంలో ప్రత్యేక జాగ్రత్తల
Read Moreఎంత ఖరీదైన మందులైనా వాడి నాగులును బతికిస్తాం
-వైద్యఆరోగ్యశాఖ డీఎంఈ రమేష్ రెడ్డి హైదరాబాద్: అసెంబ్లీ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసి ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నాగులును వైద్య ఆరోగ్యశాఖ డీఎం
Read Moreశ్రీశైలం డ్యాం వద్ద 7 గేట్లు ఎత్తివేత
కృష్ణ.. తుంగభద్ర నదుల్లో మళ్లీ పెరుగుతున్న వరద కర్నూలు: శ్రీశైలం డ్యాం వద్ద ఏడు గేట్లు ఎత్తారు. ఎగువ నుండి వరద ప్రవాహం పెరుగుతున్న కొద్దీ గేట్లు ఎత్తు
Read Moreఇద్దరు చిన్నారులతో కలసి నీటి కుంటలో దూకింది
కుటుంబ కలహాలు భరించలేక.. పిల్లలతో కలసి ఆత్మహత్య చిత్తూరు: ఎర్రవారిపాలెంలో విషాదం చోటు చేసుకుంది. ఆమె జీవితంలో జరగరానిది ఏం జరగిందో ఏమో తెలియరాలేదు కా
Read More












