Today
ఏపీలో వైయస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ప్రారంభం
వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించిన సీఎం జగన్ విజయవాడ: ఏపీలో వైయస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ప్రారంభం అయింది. తాడేపల్లి నివాస కార్యాలయం నుండి వీడియో కా
Read Moreనటుడు ‘లవకుశ’ నాగరాజు ఇక లేరు
హైదరాబాద్: మహా నటుడు ఎన్టీఆర్, అంజలి దేవి జంటగా నటించిన లవకుశ చిత్రం చూడని తెలుగువారు వుండరు. ఆ చిత్రంలో లవ కుశులుగా సుబ్రహ్మణ్యం, నాగరాజులు నటించారు.
Read Moreఅసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం
హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలిని చైర్మన్ గు
Read Moreవీఆర్వో వ్యవస్థ రద్దు..మధ్యాహ్నంలోగా రికార్డులన్నీ స్వాధీనం చేసుకోండి: కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు
హైదరాబాద్: రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థ రద్దయిపోయింది. మధ్యాహ్నం 3 గంటల్లోపు వీఆర్వోల దగ్గరున్న రికార్డులన్నీ స్వాధీనం చేసుకోవాలని జిల్లాల కలెక్టర్లకు
Read Moreనగరిలో.. అంబులెన్స్ బైకు నడిపిన రోజా
చిత్తూరు: పీఐఐసీ చైర్పర్సన్, నగరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇవాళ నగరిలో అంబులెన్స్ బైక్ ల ప్రారంభోత్సవం చేశారు. స్వయంగా బైకు నడిపి స్థ
Read Moreకరోనాతో నష్టపోయిన వారందర్నీ ఆదుకోవాలి: ములుగు ఎమ్మెల్యే సీతక్క
హైదరాబాద్: కరోనా కష్టకాలంలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు,నర్సులు, పోలీసు, జర్నలిస్టులు, ఆశ వర్కర్లు మరి ఇతర శాఖల్లో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన వార
Read Moreసెల్ఫీ కోసం సరదాగా కాలువ దగ్గరకెళ్లి.. నీళ్లలో కొట్టుకుపోయిన ఇద్దరు యువకులు
నిన్న సాయంత్రం ఘటన.. ఇవాళ ఉదయం దొరికిన ఇద్దరి మృతదేహాలు నర్సింగాపూర్ సమీపంలోని ఎస్సారెస్పీ డి-64 కాలువ దగ్గర ప్రమాదం జగిత్యాల జిల్లా: సెల్ఫీల పిచ్చి మ
Read Moreసంస్కరణలపై కేసీఆర్ విముఖత: తెలుసుకోమంటూ ఏపీ సీఎం జగన్ కు సీపీఐ రామకృష్ణ లేఖ
విజయవాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖల పర్వం కొనసాగుతోంది. సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి బహిరంగ లేఖలు రా
Read Moreహైదరాబాద్ మెట్రో సర్వీసులు ప్రారంభం
లాక్ డౌన్ తో మార్చి 22 న నిలిచిన మెట్రో రైళ్లు.. 168 రోజుల తర్వాత తిరిగి సేవలు ప్రారంభం.. ఇవాళ కారిడార్ 1.. మియపూర్ నుంచి ఎల్బీనగర్ మాత్రమే.. ఉదయం 7 న
Read Moreప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్.. మద్యం మత్తులో భర్తను చంపేసింది
రాజేంద్రనగర్, వెలుగు: ప్రాణాలు నిలబెట్టాల్సిన డాక్టరే మద్యం మత్తులో భర్తను చంపేసింది. ఈ ఘటన రాజేంద్రనగర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్
Read Moreమెట్రో పరుగులు.. టేక్కేర్..స్టే సేఫ్
హైదరాబాద్, వెలుగు : మహానగరంలో కరోనా మొదలైన తర్వాత జనం నార్మల్లైఫ్కి దూరమైపోయారు. లాక్డౌన్ మొదలైన తర్వాత దాదాపు 6 నెలలు ఇంటికే పరిమితమయ్యారు. జాగ్ర
Read Moreఆరేళ్లలో రోజు కూలీల ఆత్మహత్యలు డబుల్
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడి 2019లో 32,563 మంది ఆత్మహత్య వీరిలో 29,092 మంది మగవాళ్లే న్యూఢిల్లీ: ఆరేళ్లలో రోజువారీ కూలీల సూసైడ్స్ డబుల్ అయి
Read More12 ఏండ్ల పని పిల్లాడిపై వేడి నీళ్లు పోసి.. చిత్రహింసలు పెట్టిన డాక్టర్ దంపతులు
అస్సాంలో దారుణం.. డాక్టర్ తోపాటు భార్యను అరెస్ట్ చేసిన పోలీసులు న్యూఢిల్లీ: ఇంట్లో పని చేసే ఓ 12 ఏండ్ల పిల్లాడిపై వేడి నీళ్లు పోసిన ఓ డాక్టర్ను,
Read More












