Train Accident
ఒడిశా రైలు ప్రమాదం..ఇదోక విషాదం..
ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహనాగా రైల్వే స్టేషన్ వద్ద చోటుచేసుకున్న దుర్ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ చనిపోయిన వారి సంఖ్య 278కి
Read Moreగూడ్స్ రైలును ఢీకొట్టిన కోరమండల్ ఎక్స్ ప్రెస్..వందల మందికి గాయాలు
పశ్చిమ బెంగాల్లోని హౌరా నుంచి తమిళనాడులోని చెన్నైకి వెళ్తున్న కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలుకు ఘోర ప్రమాదం జరిగింది. 2023, జూన్ 2వ తేదీ సాయంత్
Read Moreస్వర్ణ జయంతి ఎక్స్ప్రైస్ లో పొగలు.. నిలిచిపోయిన రైలు
హజ్రత్ నిజాముద్దీన్ నుండి త్రివేండ్రం వెళ్ళుతున్న స్వర్ణజయంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం రాంపూర
Read Moreరెండు రైళ్లు ఢీకొన్నాయి.. 70 కిలోమీటర్ల స్పీడ్ లో ఎగిరిపడ్డాయి
రెండు రైళ్లు ఢీకొనటం సినిమాల్లోనే చూసి ఉంటాం.. ఇప్పుడు రియల్ గా రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. అది కూడా 70 కిలోమీటర్ల వేగంతో ఢీకొనటంతో రెండు రైళ
Read Moreకదిలే రైలు ఎక్కబోయి జారిపడ్డ వ్యక్తి.. తీవ్ర గాయాలు
కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి జారిపపడి ఫ్లాట్ ఫామ్, ట్రైన్ మధ్యలో ఇరుక్కుపోయాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా రైల్వేస్టేషన్ లో చోటు
Read Moreఆటో డ్రైవర్ అప్రమత్తతతో కృష్ణా ఎక్స్ప్రెస్ కు తప్పిన ప్రమాదం
నిలిచిన రాజధాని, కృష్ణా ఎక్స్ప్రెస్ ఆటో డ్రైవర్అప్రమత్తతతో తప్పిన ప్రమాదం స్టేషన్ఘన్పూర్, వెలుగు : జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్
Read Moreరైల్వే సిగ్నల్స్ లో సమస్య .. ఢీకొన్న రెండు రైళ్లు
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఓ ప్యాసింజర్ రైలు, గూడ్స్ రైలు ఢీ కొని దాదాపు 53 మంది గాయపడ్డారు. వీరిలో 13మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. గోందియ
Read Moreబెంగాల్ రైలు ప్రమాదం: తొమ్మిదికి చేరిన మృతులు
బెంగాల్ రైలు ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. 36 మందిని రెస్క్యూ చేశారు. వారిని హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. బెంగ
Read Moreఎదురెదురుగా ఢీకొన్న రైళ్లు.. 30 మంది మృతి
గోట్కీ: పాకిస్థాన్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. సింధ్ ప్రావిన్స్లోని గోట్కీ జిల్లాలో సోమవారం ఉదయం రెండు ఎక్స్ప్రెస్ రైళ్లు ఎదురెదురు
Read Moreతైవాన్లో ఘోర రైలు ప్రమాదం.. 36 మంది మృతి
తైవాన్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 36 మంది మృతిచెందగా.. మరో 72 మంది గాయపడ్డారు. తైపీ నుంచి తైటంగ్కు టూరిస్ట్లను తీసుకెళ
Read Moreఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. 32 మంది మృతి
దక్షిణ ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో 32 మంది మృతి చెందగా మరో 66 మంది గాయపడ్డారు. ఈజిప్టు రాజధాని కైరోక
Read Moreజమ్మికుంటలో రైలు ఢీకొని 150 గొర్రెలు మృతి
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో రైలు ఢీకొని 150 గొర్రెలు చనిపోయాయి. జమ్మికుంట మండలం మడిపల్లి రైల్వే గేట్ సమీపంలో నవజీవన్ ఎక్స్ ప్రెస్ ఢీకొని 150 గొర్రెలు
Read Moreరైలు ప్రమాదాల నివారణకు కొత్త టెక్నాలజీ
తొలిసారి మన దగ్గరే అమలు ఉమ్రి-సివున్ గావ్ స్టేషన్ల మధ్య ప్రారంభం హైదరాబాద్, వెలుగు: రైలు ప్రమాదాల నివారణకు దక్షిణ మధ్య రైల్వే కొత్త టెక్నాలజీని అందు
Read More