కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి జారిపపడి ఫ్లాట్ ఫామ్, ట్రైన్ మధ్యలో ఇరుక్కుపోయాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా రైల్వేస్టేషన్ లో చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా గుగ్గూసకు చెందిన బొజ్జం కుమారస్వామి అనే వ్యక్తి బంధువుల ఇంట్లో శుభకార్యానికి వచ్చాడు. తిరిగి వెళ్ళే క్రమంలో శనివారం కదిలే రైలు ఎక్కుతుండగా జారిపడ్డాడు. గమనించిన ప్రయాణికులు వెంటనే చైన్ లాగి రైలును అపగా ఆవ్యక్తి తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్సై సుధాకర్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. వెంటనే క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కదిలే రైలు ఎక్కబోయి జారిపడ్డ వ్యక్తి.. తీవ్ర గాయాలు
- తెలంగాణం
- March 11, 2023
లేటెస్ట్
- ఆఫీసర్లపై గరం
- ఫేక్ సర్టిఫికెట్స్ ముఠా గుట్టురట్టు
- పక్క జిల్లాలకు యాదాద్రి వడ్లు
- దంచికొట్టిన వాన.. ఎల్బీనగర్లో చెరువులను తలపించిన రోడ్లు
- నార్సింగి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
- సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు పంపుతున్నగ్యాంగ్
- డాక్టర్ ఇంట్లో రూ.20 లక్షల చోరీ
- పౌరుల మత స్వేచ్ఛను కాపాడుతాం: మల్లికార్జున ఖర్గే
- త్వరలో పంచాయతీ అవార్డులు
- తాగునీటి గండం నుంచి..గట్టెక్కేనా
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!