గోట్కీ: పాకిస్థాన్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. సింధ్ ప్రావిన్స్లోని గోట్కీ జిల్లాలో సోమవారం ఉదయం రెండు ఎక్స్ప్రెస్ రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఒకదాన్ని మరొకటి ఢీకొట్టాయి. ఈ ఘటనలో 30 మంది వరకు ప్రయాణికులు మృతి చెందారని, చాలా మందికి గాయాలయ్యాయని సమాచారం. మిల్లత్ ఎక్స్ప్రెస్, సర్ సయ్యద్ ఎక్స్ప్రెస్ ట్రెయిన్లు ఒకదాన్ని ఒకటి ఢీకొట్టాయని గోట్కీ జిల్లా పోలీసు ఆఫీసర్ ఉస్మాన్ అబ్దుల్లా తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన ప్యాసింజర్లను సమీప గ్రామస్థులు, రెస్క్యూ సిబ్బంది, పోలీసులు కలసి ఆస్పత్రులకు చేర్చామని చెప్పారు. పాక్లో ఇలాంటి ట్రెయిన్ యాక్సిడెంట్లు తరచుగా జరుగుతుంటాయని సమాచారం. కానీ వీటిపై ఇప్పటివరకు ఏ ప్రభుత్వమూ పెద్దగా దృష్టి చూపలేదని తెలుస్తోంది. సిగ్నలింగ్ విధానంతోపాటు ట్రాకింగ్ వ్యవస్థ విషయంలో నిర్లక్ష్యం చూపడమే ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతోందని తెలిసింది.
ఎదురెదురుగా ఢీకొన్న రైళ్లు.. 30 మంది మృతి
- విదేశం
- June 7, 2021
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- ఓటేసి రండి ఫ్రీగా బటర్ దోశ, లడ్డూ తినండి
- బీజేపీ అంటే.. బ్రిటిష్ జనతా పార్టీ: సీఎం రేవంత్
- ఓటమి తప్పదని మోదీకి టెన్షన్..వేదికలపై ఏడ్చినా ఏడ్వొచ్చు: రాహుల్
- ప్రచారం మీదే ఫోకస్ పెట్టిన క్యాండిడేట్లు
- వడదెబ్బతో ఇద్దరు మృతి
- ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు చెంపపెట్టు: మోదీ
- ఫోన్ ట్యాపింగ్ కేసును డైల్యూట్ చేయాలని చూస్తున్నరు: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- కివీస్దే నాలుగో టీ20
- సొంత గూటికి మాజీ మంత్రి సంభాని జగ్గారెడ్డి, కోదండరెడ్డి
- టీ20 వరల్డ్ కప్ అంబాసిడర్గా యువరాజ్
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు