tsrtc
కార్మికులు సమ్మెకు దిగితే కేసీఆర్ కార్మిక సంఘాలను రద్దు చేశారు : రేవంత్ రెడ్డి
తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులది కీలక పాత్ర అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ హామీని తొలిసారి అమలు చేసింది ఆర్టీసీ కార్మికులేనని తెలిపారు.
Read Moreమహాలక్ష్మి పథకానికి కొత్తగా 1325 బస్సులు
మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా టీఎస్ఆర్టీసీ తెలంగాణ ప్రభుత్వం కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ ఏడాది జూన్ నాటికి 1325
Read Moreపదేండ్లు ఆర్టీసీని నాశనం చేసిండ్రు: పొన్నం
15 కోట్ల మంది మహిళలు ఫ్రీ జర్నీ చేసిన్రు: పొన్నం హైదరాబాద్, వెలుగు: పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఆర్టీసీని నిర్వీర్యం చేశ
Read Moreఅడిగిన చోట బస్సు ఆపలేదని.. కండక్టర్ను చెప్పుతో కొట్టిన మహిళ
ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎండీ సజ్జనార్ హెచ్చరించినా దాడులు ఆగడం లేదు. ఇటీవలే చిల్లర ఇవ్వలేదని ఓ మహిళ ఆర్టీసీ కండక
Read Moreఫ్రీ బస్సు స్కీం వల్ల దేవాదాయ ఆదాయం రెట్టింపైంది -రేవంత్
ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ ఉచిత బస్సు స్కీంతో తెలంగాణ రాష్ట్రంలో ఎండోమెంట్ ఆదా
Read MoreTelangana Assembly : మహిళలకు ఫ్రీ బస్సు ఉండాలా.. వద్దా : సీతక్క సూటి ప్రశ్న
తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ ఇవ్వటం వల్ల.. ఆటో డ్రైవర్లు ఇ
Read Moreఅసెంబ్లీకి ఆటోల్లో వచ్చిన ఎమ్మెల్యేలు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా సభకు ఆటోల్లో వచ్చారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. మహిళలకు ఫ్రీ బస్సు వల్ల.. ఆటో కార్మ
Read Moreఫ్రీ జర్నీలో రికార్డ్ : 15 కోట్ల జీరో టికెట్స్ కొట్టిన ఆర్టీసీ
తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మహలక్ష్మీ పథకం గురించి తెలిసిందే. ఈ పథకంలోని ఓ హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు సర్వీసు గ
Read More800 మందికిపైగా కారుణ్య నియామకాలు
ఆర్టీసీని నంబర్1 సంస్థగా మారుస్తం రద్దీకి అనుగుణంగా కొత్త బస్సుల కొనుగోలు, సిబ్బంది నియామకం మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్: ఆర్టీ
Read Moreపదేపదే హెచ్చరిస్తున్నా సిబ్బందిపై దాడులు చేస్తున్నారు: TSRTC ఎండీ సజ్జనార్
హైదరాబాద్: పదే పదే హెచ్చరిస్తున్నా టీఎస్ ఆర్టీసీ సిబ్బందిపై ఉద్దేశపూర్వకంగా కొందరు దాడులకు దిగుతుండటం దురదృష్టకరం. ఇది సమాజానికి ఏమాత్రం శ్రేయస్క
Read Moreఫిబ్రవరి 18 నుంచి మేడారం జాతరకు 6 వేల స్పెషల్ బస్సులు
మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ఆరు వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. మేడారం జాతర ఫిబ్రవరి 21 నుం
Read Moreమేడారం జాతరకు రూ. 100 కోట్లు కేటాయించాం : మంత్రి సీతక్క
మేడారం జాతరకు రూ. 100 కోట్లు కేటాయించామని మంత్రి సీతక్క అన్నారు. కోటి మంది భక్తులోచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసకున్నామని చెప్పారు. వనద
Read Moreఆర్టీసీలో యూనియన్లను పునరుద్ధరించాలి: టీజేఎస్ చీఫ్ ప్రొ కోదండరాం
ఎల్బీనగర్, వెలుగు: ఆర్టీసీలో కార్మికుల యూనియన్లను పునరుద్ధరించాలని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం ఎల్బీనగర్లో ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ
Read More