v6 velugu
హయత్నగర్లో దొంగల బీభత్సం.. గొర్ల కాపర్లపై దాడి చేసి 30 గొర్లతో పరార్.. ఘర్షణలో కానిస్టేబుల్కు గాయాలు
గ్రేటర్ పరిధిలో దోపిడీ దొంగల ఆగడాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఇళ్లు, బ్యాంకులు, బస్సులు, షాపింగ్ మాల్స్.. దొంగతనానికి ఏదీ మినహాయింపు కాదు అన్నట్లు
Read Moreఎవర్నీ వదిలేది లేదు : పాకిస్తాన్ యూట్యూబ్ ఛానెల్స్ బ్యాన్ చేసిన మోదీ ప్రభుత్వం
జమ్మాకాశ్మీర్ పహల్గాంలో టూరిస్టులపై టెర్రరిస్టుల దాడి తర్వాత మోదీ ప్రభుత్వం చాలా చాలా సీరియస్ గా ఉంది. ఇప్పటికే అన్ని దౌత్య, వాణిజ్య సంబంధాలను పాకిస్త
Read Moreతగ్గిన బంగారం ధరలు.. నిన్న మొన్నటి దాకా లక్ష.. ఇప్పుడేమో హైదరాబాద్లో తులం ఎంతంటే..
యూఎస్ టారిఫ్ వార్ కారణంగా మొదలైన ట్రేడ్ వార్ తో ప్రపంచ వ్యాప్తంగా బంగారం రేట్లు భారీ పెరిగాయి. చైనా-యూఎస్ ట్రేడ్ సృష్టించిన భయాలతో చాలా దేశాలు బంగారం
Read Moreఉక్రెయిన్పై 150 డ్రోన్లతో రష్యా భీకర దాడి.. నలుగురు మృతి.. పలువురికి గాయాలు
కీవ్: ఉక్రెయిన్ పై రష్యా మరోసారి భీకరంగా విరుచుకుపడింది. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు 150 డ్రోన్లతో అటాక్ చేసింది. ఈ దాడు
Read Moreగడువు దాటినా.. గురుకుల స్టూడెంట్కు సీటు.. తన విచక్షణాధికారంతో సీటు ఇచ్చిన ఎస్సీ గురుకుల సెక్రటరీ
హైదరాబాద్, వెలుగు: గురుకుల ఎంట్రన్స్ లో ఉత్తీర్ణుడై.. తల్లికి జ్వరం రావడంతో టైంకు స్కూల్లో రిపోర్ట్చేయలేకపోయిన ఓ స్టూడెంట్కు ఎస్సీ గురుకుల సెక్రటరీ
Read Moreమోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్టుకు.. 30,879 మంది అటెండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన అడ్మిషన్ టెస్టు ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 40,331 మందికి గానూ 30,879
Read Moreసబ్జెక్టుల వారీగా గ్రేడ్లు, మార్కులు.. టెన్త్ మెమోల్లో సర్కారు కీలక మార్పులు
హైదరాబాద్, వెలుగు: పదో తరగతి పరీక్షల రిజల్ట్ను సబ్జెక్టుల వారీగా మార్కులతో పాటు గ్రేడ్లు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ సెక్రటరీ య
Read Moreమామిడి దిగుబడి ఢమాల్.. అకాల వర్షాలకు రాలిన కాయలతో రైతులు ఆగం
అడ్డగోలుగా పంటను కొంటున్న వ్యాపారులు, దళారులు మార్చిలో టన్ను రూ.90 వేలకుపైగా పలికిన ధర ఈనెల ప్రారంభంలో టన్ను రూ.80 వేల నుంచి రూ.60 వేలే
Read Moreఇరాన్లో భారీ పేలుడు.. 25 మంది మృతి.. 800 మందికి పైగా గాయాలు
మస్కట్: ఇరాన్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. దక్షిణ ఇరాన్ లోని షాహీద్ రజాయే ఓడరేవులో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 25 మంది మృతిచెందారు. దాదాపు
Read Moreవ్యవసాయంలో కొత్త ఆవిష్కరణలకు నిచినో సహకారం తీసుకుంటం.. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి
హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు, భవిష్యత్తును మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు నిచినో సహకారం తీసుకుంటామని ప్లాని
Read Moreరాజన్న ఆలయ విస్తరణకు అడుగులు.. శృంగేరి పీఠాధిపతిని కలిసిన విప్ ఆది శ్రీనివాస్, ప్రిన్సిపల్ సెక్రటరీ
హైదరాబాద్, వెలుగు: వేములవాడ రాజ రాజేశ్వరస్వామి ఆలయ విస్తరణపై రాష్ట్ర సర్కారు దృష్టిపెట్టింది. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలతో విప్ ఆది శ్రీనివాస్, ప
Read Moreకోర్టులకు ఏఐ హెల్ప్.. మునుపటి తీర్పుల రిట్రీవల్కు ఐఐఐటీ హెచ్ ‘యాంకర్ టెక్స్ట్’ టెక్నిక్
కోర్టుల్లో వాదనలకు సమర్థంగా పనిచేస్తుందంటున్న రీసర్చర్లు చెక్ రిపబ్లిక్లో నిర్వహించిన సదస్సులో బెస్ట్ పేపర్గా అవార్డు హైదరాబాద్, వెలుగు:
Read Moreవీకెండ్ స్పెషల్డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో.. తాగి దొరికిన 300 మంది..
హైదరాబాద్ సిటీ, వెలుగు: సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ వీకెండ్లో నిర్వహించిన స్పెషల్డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో 300 మంది పట్ట
Read More












