v6 velugu
ప్రజల గుండెల్లో ఉన్న నా కొడుకు నేతల గుండెల్లో లేకపాయే : శ్రీకాంతాచారి తల్లి
కోదాడ, వెలుగు: తన కొడుకు నాలుగు కోట్ల ప్రజల గుండెల్లో ఉన్నాడు కానీ, నాయకుల గుండెల్లో లేడని మలిదశ తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ
Read Moreకృష్ణా టు కాచిగూడ ట్రైన్.. వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
మక్తల్/మాగనూర్, వెలుగు : కృష్ణా నుంచి కాచిగూడ వరకు ప్యాసింజర్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వర్చువల్ గా ప్రారంభించారు. కృష్ణా రైల్వే స్టేష
Read Moreదంపతులపై దూసుకెళ్లిన కన్నడ నటుడి కారు.. అరెస్ట్
కన్నడ నటుడు నాగభూషణ సెప్టెంబర్ 30న సాయంత్రం బెంగళూరులో తన కారును దంపతులపైకి తీసుకువెళ్లాడు. పలు మీడియా నివేదికల ప్రకారం, ఈ ఘటనలో గాయపడిన 48ఏళ్ల మహిళ స
Read More'మెగా క్లీన్నెస్ డ్రైవ్'.. చీపురు పట్టిన కీలక నేతలు
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన మెగా క్లీన్నెస్ డ్రైవ్ - 'ఏక్ తారీఖ్ ఏక్ ఘంటా ఏక్ సాథ్' దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. అహ్మదాబాద్ల
Read Moreబస్సు ప్రమాద బాధితులకు ప్రధాని సంతాపం, 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటన
సెప్టెంబర్ 30న తమిళనాడులోని నీలగిరి బస్సు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందడంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్క
Read Moreసాంకేతిక లోపం.. ఐఏఎఫ్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
భోపాల్లోని బెరాసియాలోని దుంగరియా గ్రామంలోని డ్యామ్ సమీపంలో హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. ఈ సమయంలో విమానంలో ఆరుగురు ఆర్మీ సిబ్బంది ఉ
Read Moreఎద్దుల పోట్లాటలో పోలీసుల జోక్యం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లాలో ఎద్దుల పోట్లాటను అడ్డుకునేందు ఇద్దరు పోలీసులు ప్రయత్నించడంతో అవి వారిపైకే దూసుకువచ్చాయి. దీనికి సంబంధించిన ఓ వీ
Read Moreఆత్మాహుతి పేలుళ్లలో RAW ప్రమేయం.. పాకిస్థాన్ ఆరోపణలు
సెప్టెంబర్ 29న రెండు ఆత్మాహుతి పేలుళ్లలో భారత గూఢచార సంస్థ ప్రమేయం ఉందని పాకిస్థాన్ ఆరోపించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 65కి చేరుకుంది. బలూచిస్తాన్
Read Moreభారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMC లు) సెప్టెంబర్ 30న వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచినట్లు వర్గాలు తెలిపాయి. పెంచిన 19 కిలోల వాణిజ్య LPG గ్యాస్
Read Moreదీపికా సాంగ్ కు రీక్రియేషన్.. డ్యాన్స్ స్టెప్స్ కు నెటిజన్స్ ఫిదా
చాలా ప్రాంతాల్లో నవరాత్రి ఉత్సవాలు ముగిసినప్పటికీ కొన్ని ఏరియాల్లో మాత్రం ఇంకా అంతే ఉత్సాహంగా సాగుతున్నాయి. అందులో భాగంగా కొందరు బాలీవుడ్ లో ఫేమస్ సాం
Read Moreముగిసిన వానాకాలం సీజన్.. 94.4 % వర్షపాతం నమోదు: ఐఎండీ
న్యూఢిల్లీ : ఈ ఏడాది వానాకాలం సీజన్ ముగిసింది. జూన్ నుంచి సెప్టెంబర్ దాకా ఈ నాలుగు నెలల్లో సాధారణ వర్షపాతం (94 శాతం) నమోదైనట్లు భారత వాతావరణ శాఖ
Read Moreనేటి నుంచే ఆన్లైన్ గేమ్స్పై జీఎస్టీ
క్యాసినో, గుర్రపు పందేలపై కూడా 28% జీఎస్టీ వేయనున్న ప్రభుత్వం న్యూఢిల్లీ: ఆన్&zw
Read Moreడెంగ్యూ జ్వరంతో గర్భిణి మృతి.. ఆస్పత్రి ముందు బంధువుల ధర్నా
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణానికి చెందిన మౌనిక (20) అనే గర్భిణి డెంగ్యూ జ్వరంతో మృతి చెందింది. సెప్టెంబర్ 30న జరిగిన ఈ ఘటనకు వైద్యుల నిర్లక్ష్యమే
Read More












