V6News
పాకిస్తాన్లో దుకాణం ఎత్తేసిన ఉబర్ కంపెనీ
పాకిస్తాన్లో ప్రముఖ రైడ్ హైలింగ్ ఫ్లాట్ ఫాం ఉబర్ యాప్ ఆనవాళ్లు తుడుచుకు పెట్టుకుపోయాయి. 2024 ఏప్రిల్ 30 నుంచి పాకిస్తాన్ లోని లాహోర్ నగరంలో ఉబర్
Read Moreవాట్సాప్లో కొత్త రూల్స్: ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ బ్లాక్..!
ప్రపంచంలో ఎక్కువగా వాడే మెసేజింగ్ యాప్ వాట్సాప్. దీనికి బిలియన్ల యూజర్లు ఉన్నారు. ఇన్ని రోజులుగా మంచి మంచి అప్డేట్స్ ఇంచి కొత్త ఫీచర్ యాడ్ చేసిన
Read Moreమీకు తెలుసా : మీ G mail బల్క్ మెసేజీలను ఇలా డిలీట్ చేసుకోండి..!
మొబైల్ లేదా కంప్యూటర్ వాడే ప్రతిఒక్కరికీ కచ్చితంగా జీమెయిల్ అకౌంట్ ఉండే ఉంటుంది. మన డివైజ్లోని డేటా అంతా గూగుల్ అకౌంట్కు లింక్ చేసి ఉంటుంద
Read Moreకరెంట్ పోయింది.. డీఈ సస్పెండెడ్
మేడ్చల్ జిల్లా: నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఈ నెల 27న హెట్రో బంకెట్ హాల్ లో బిఆర్ఎస్ నాయకుల సమావేశం జరిగింది.ఈ సమావేశానికి మాజీ మంత్రి, మేడ్చల్
Read Moreనేతకానీ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి: వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల జిల్లా: చెన్నూర్ పట్టణంలోని ఎమ్మార్ఆర్ ఫ్యాంక్షన్ హాల్లో నేతకానీ సేవా సంఘం ఆత్మీయ సమ్మేళనంలో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వా
Read Moreviral video: ముసలావిడతో ఎంపీ అభ్యర్థి డ్యాన్స్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అభ్యర్థుల ప్రచారాలు హోరెత్తుతున్నాయి. బీజేపీ అభ్యర్థి సంబిట్ పాట్రా పూరి లోక్సభ స్థానంలో జోరు
Read Moreకెనడాలో ఖలిస్తాన్ అనుకూల నినాదాలు.. భారత్ సీరియస్
కెనడాలో సోమవారం జరిగిన ఓ బహిరంగ సభకు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో హాజరైయ్యాడు. టొరంటోలో జరిగిన ఖల్సా డే (వైశాఖి) వేడుకలో కొంతమంది ఖలిస్థాన్ అనుకూ
Read Moreరిజర్వేషన్లను టచ్ చేస్తే.. తోడ్కలు తీస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: బీజేపీ రిజర్వేషన్లను టచ్ చేస్తే.. తోడ్కలు తీస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాషాయ పార్టీకి 400 సీట్లు వస్తే బీస
Read Moreడ్యామ్ కూలి 40 మంది మృతి
నైరోబి: కెన్యాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ డ్యామ్ కూలి 40 మంది మృతి చెందారు. కొద్ది రోజులుగా కెన్యాలో భారీ వర్షాలు కురుస్తుండంతో.. రిఫ్ట్ వ్యాలీకి చెంది
Read Moreహైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్స్.. రూల్స్ పాటించని ఫేమస్ రెస్టారెంట్లు,హోటళ్లు
హైదరాబాద్లోని పలు హోటల్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బంజారాహిల్స్లోని జీవీకే వన్ మాల్ ఫుడ్ కోర్టును FSSAI టాస్క్&
Read Moreకంట్రోల్ తప్పిన అమిత్ షా హెలీకాప్టర్.. తృటిలో తప్పిన ప్రమాదం
కేంద్ర హోంమత్రి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిహార్ లో పర్యటించారు. సోమవారం ఆయన బెగుసరాయ్లో నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా పాల్గొన్నారు. స
Read Moreసీఎస్ శాంతి కుమారి పేరుతో ఫేక్ కాల్స్
తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి సోమవారం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి ఫిర్యాదు చేశారు. తన పేరు, ఫ్రొపైల్ ఫొటో ఉపయోగించి కొ
Read Moreమీకు అర్థమవుతుందా..! : ఆ దేవుడే నన్ను పంపించాడు : ప్రధాని మోదీ
సేవ చేయటం కోసం ప్రత్యేక ఉద్దేశంతో ఆ దేవుడే నన్ను పంపించాడని ప్రధాని మోదీ అన్నారు. సర్వ శక్తిమంతుడు అయిన ఆ దేవుడు.. ప్రజలకు సేవ చేయటం కోసం నన్ను పంపించ
Read More