Vikarabad district

ప్రభుత్వ భూమి మాదంటే మాదంటూ... పొలంలోనే కర్రలతో కొట్టుకున్న రైతులు

వికారాబాద్ జిల్లాలో భూ తగాదాలు భగ్గుమన్నాయి.  దోమ మండలం గుండాల గ్రామంలో ప్రభుత్వ భూమి విషయంలో రైతుల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు కర్రలతో దాడి

Read More

నేను పార్టీ మారలేదు బాబోయ్.. కాంగ్రెస్ లోనే ఉన్నా : కాంగ్రెస్ సర్పంచ్ 

తాను కాంగ్రెస్ పార్టీని వీడి.. బీఆర్ఎస్ పార్టీలో చేరలేదంటున్నారు వికారాబాద్ జిల్లా పూడూరు మండలం తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ రామస్వామి. పరిగి ఎమ్మెల్యేనే

Read More

పరిగి ఎమ్మెల్యేకు మరో పరాభవం.. గ్రామానికి రావొద్దని అడ్డుకున్న ప్రజలు

పరిగి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహేష్ రెడ్డికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కండ్లపల్లిలో బుధవారం (జూన్ 21న) ఎమ్మెల్యే మహేష్ ర

Read More

దోమలో భారీ అగ్ని ప్రమాదం.. ఐదెకరాల గడ్డివాము దగ్ధం

వికారాబాద్ జిల్లా దోమ మండలం శివారులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దోమ గ్రామానికి చెందిన నిరంజన్ రెడ్డి అనే రైతు పొలంలోని గడ్డి వాములు మంటల్లో కాలిబూడి

Read More

గాయపడి దవాఖానకు పోతే డాక్టర్లు లేరు

పరిగి ఆసుపత్రిలో 8 మంది డాక్టర్లకు డ్యూటీలో ఒక్కరే ఆటోను ఢీకొట్టిన కారు.. 16 మందికి గాయాలు సర్కారు దవాఖానకు పోతే ప్రైవేటుకు పంపించిన సిబ్బ

Read More

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మహిళలు మృతి

వికారాబాద్ జిల్లాలో శుక్రవారం (జూన్ 16న) ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ముగ్గురు మహిళలు మృతిచెందారు. హైదరాబాద్ బీజాపూర్ హైవేపై ఆటోన

Read More

శిరీషను చంపింది బావ అనిల్.. బీర్ బాటిల్ పగులకొట్టి..కళ్లలో గుచ్చి..

వికారాబాద్ జిల్లా కాళ్లాపూర్​ గ్రామానికి చెందిన శిరీష హత్య కేసును  పోలీసులు ఛేదించారు.  మద్యం మత్తులో శిరీష  బావ అనిల్, అతని స్నేహితులు

Read More

శిరీష కేసు విచారణలో కీలకంగా మారిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు, కాల్ డేటా

వికారాబాద్ జిల్లా పరిగి మండలం కడ్లాపూర్ గ్రామంలో శిరీష అనుమానాస్పద మృతిలో కొత్త కొత్త ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. శిరీష మృతి కేసును చాలా సీరియస్ గ

Read More

మిస్టరీగా శిరీష కేసు?.. పోస్టుమార్టం రిపోర్టు వస్తేనే కేసు కొలిక్కి

 ఇద్దరు స్థానికుల నుంచి వివరాల సేకరణ డెడ్​బాడీని మళ్లీ పరిశీలించిన డాక్టర్  యువతి కాల్​డేటా ఆధారంగా దర్యాప్తు పోస్టుమార్టం రిపోర్టు

Read More

శిరీష మృతికేసులో అనుమానాలు ఇవే..

వికారాబాద్ జిల్లా పరిగి మండలం కడ్లాపూర్ గ్రామంలో శిరీష అనుమానాస్పద మృతి కేసుపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. యువతి మృతిలో ఎన్నో అనుమానాలు తెరపైకొస్త

Read More

శిరీష మృతి కేసు.. యువతి కాల్ డేటా ఆధారంగా పోలీసుల దర్యాప్తు

వికారాబాద్ జిల్లా పరిగి మండలం కడ్లాపూర్ గ్రామంలో యువతి శిరీష అనుమానాస్పద మృతి కేసులో కొత్త కొత్త ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో కొత్

Read More

రెండు వర్గాల మధ్య ఘర్షణ..బ్రాహ్మణపల్లిలో ఉద్రిక్తత..

వికారాబాద్ జిల్లా దోమ మండలం బ్రాహ్మణపల్లిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆలయ ప్రవేశం విషయంలో  రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది.  దీంతో కొందర

Read More

వడ్లు కొంటలేరని రోడ్డెక్కిన రైతులు

పరిగి–మహబూబ్​నగర్ రోడ్​పై వరి ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన పరిగి, వెలుగు: కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొంటలేరంటూ వికారాబాద్ జిల్లా దోమ

Read More