
Vikarabad district
కలెక్టర్పై దాడి కేసు: BRS మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్
హైదరాబాద్: వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో కలెక్టర్, అధికారులపై దాడి జరిగిన కేసులో బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ రెడ్డికి కొడంగల
Read Moreకలెక్టర్పై దాడి వెనక ఎంతటివారున్నా వదలం.. ఊచలు లెక్కపెట్టాల్సిందే: సీఎం రేవంత్ వార్నింగ్
హైదరాబాద్: వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్పై జరిగిన దాడి వెనక ఎవరున్నా వదలమని.. ఎంతటి వారైనా జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందేనని సీఎం ర
Read Moreకలెక్టర్పై దాడి చేయడం ప్రజాస్వామ్యామా..? మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్: కలెక్టర్పై దాడి చేయడం ప్రజాస్వామ్యామా అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్&l
Read Moreకొడంగల్లో క్లోరో హైడ్రేట్ సీజ్.. ముగ్గురు అరెస్ట్
కొడంగల్, వెలుగు: కొడంగల్లో 20 కిలోల క్లోరోహైడ్రేట్ పట్టుబడింది. పక్కా సమాచారంతో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పోలీసులు శుక్రవారం వాహన తనిఖీలు
Read Moreప్రేయసికి వార్నింగ్ ఇచ్చిండని రాడ్తో కొట్టి చంపిండు
తుంకిమెట్ల మర్డర్ మిస్టరీని ఛేదించిన కొడంగల్ పోలీసులు కొడంగల్, వెలుగు: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వ్యక్తి మర్డర్ కేసును పోలీసులు ఛేది
Read Moreవికారాబాద్ జిల్లాలో దారుణం: 13 ఏళ్ల బాలికపై నలుగురు మైనర్లు అత్యాచారం
వికారాబాద్ జిల్లా దోమ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఎనిమిదవ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికపై నలుగురు మైనర్లు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వె
Read More3 కిలోల బంగారంతో...మణప్పురం గోల్డ్ బ్రాంచ్ మేనేజర్ పరార్
వికారాబాద్ జిల్లాలో ఘటన వికారాబాద్, వెలుగు: కస్టమర్ల నెత్తిపై మణప్పురం గోల్డ్ బ్రాంచ్ మేనేజర్ టోపీ పెట్టాడు. వారు తాకట్టు ప
Read Moreపదేళ్లలో తెలంగాణను నాశనం చేసిండు: స్పీకర్ గడ్డం ప్రసాద్
వికారాబాద్: పదేళ్లలో కేసీఆర్ తెలంగాణను నాశనం చేశాడని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ విమర్శించారు. తాగుబోతు, తిరుగుబోతు తండ్రి ఉంటే సంసారం ఎలా దెబ్బతిం
Read Moreతాళం వేసిన ఇళ్లే వాళ్ల టార్గెట్.. ఒకేసారి ఐదు ఇండ్లలో చోరీ
దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్లు గుళ్ల చేస్తున్నారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. దొరికిన కాడికి దోచుకుపోతున్నార
Read Moreదేశాభివృద్ధిలో తెలంగాణది కీలక పాత్ర: కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్
రాజకీయాలు వేరు దేశ భద్రత వేరని.. దేశ భద్రత విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. దామగుండంలో నిర్మించనున్
Read Moreభూవివాదం..కర్రలు,కొడవళ్లతో దాడులు
పలువురికి గాయాలు పరిగి దవాఖానకు తరలింపు పరిగి, వెలుగు: భూ తగాదాలతో ఒకరిపై ఒకరు కర్రలు, కొడవళ్లతో దాడులు చేసుకోగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్య
Read Moreఆన్లైన్లో మెటల్ డిటెక్టర్ కొని : గుప్త నిధుల కోసం అన్వేషణ.. చివరికి
పరిగి, వెలుగు: మెటల్ డిటెక్టర్తో గుప్త నిధులను గుర్తించేందుకు ప్రయత్నిస్తుండగా, ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి
Read Moreమా శారద హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డు ప్రారంభం
వికారాబాద్, వెలుగు : మా శారద హాస్పిటల్ యాజమాన్యం పేద ప్రజలకు రాయితీతో కూడిన వైద్య సేవలు అందించడం అభినందనీయమని వికారాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సున
Read More