
Vikarabad district
వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతుల నిరసన
వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ తెలంగాణ రాష్ర్టంలో పలు చోట్ల రైతులు ఆందోళనలు, నిరసనలు చేపడుతూనే ఉన్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా దోమ మండలం బొంపల్లి వరి
Read Moreరూ.5 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఔట్సోర్సింగ్ ఉద్యోగి
హైదరాబాద్, వెలుగు : వికారాబాద్ జిల్లా విద్యా మౌలిక వసతుల కల్పన (టీఎస్ ఈడబ్ల్యూఐడీసీ) సైట్ ఇంజనీర్ ఇర్ఫాన్ లంచం తీసుకుంటూ ఏసీబీ
Read Moreకేసీఆర్ దెబ్బకే కేంద్రం వెనక్కి : మంత్రి హరీశ్
కేసీఆర్ దెబ్బకే కేంద్రం వెనక్కి విశాఖ స్టీల్పై కేంద్ర మంత్రి ప్రకటన బీఆర్ఎస్, ఏపీ ప్రజల విజయం ఏపీ అధికార, ప్రతిపక్ష పార్టీలు నోరు మూసుకున
Read Moreబీఆర్ఎస్,బీజేపీల మధ్య ఫ్లెక్సీల రగడ
వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూఫ్ఖాన్ పేట గ్రామంలో బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఫ్లెక్సీల రాజకీయం రాజుకుంది. తమ ఫ్లెక్సీలు కావాలనే తీయించారని బీజేపీ
Read Moreసర్కార్ స్కూల్లో కరెంట్ షాక్..విద్యార్థిని మృతి
వికారాబాద్ జిల్లా మంచన్పల్లిలో విషాదం బాత్రూంలో అడ్డదిడ్డంగా విద్యుత్ తీగలు అవి తగిలి అక్కడికక్కడే కుప్పకూలిన తొమ్మిదేండ్ల చిన్నారి న్
Read MoreAEని సస్పెండ్ చేయాలంటూ విద్యార్థులు నిరసన
మన ఊరు–మన బడి పనుల నిర్వాహణలో జాప్యం చేస్తున్న ఏఈ ని సస్పెండ్ చేయాలంటూ వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో పరిగి పరిరక్షణ సమితి నాయకులు,
Read Moreవికారాబాద్ జిల్లాలోని అన్ని సెగ్మెంట్లలో ఆధిపత్య పోరు
వికారాబాద్, హైదరాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతల మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. సిట్టింగులకే సీట్ల
Read Moreమొక్కలు ఎండిపొయినయ్..30 వేలు ఫైన్:కలెక్టర్
వికారాబాద్ జిల్లా దోమ మండలంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. దోర్నాల్ పల్లి పంచాయతీ ఇన్ చార్జ్ కార్యదర్శి సురేష్, టెక్నికల్
Read Moreపుట్టిన రోజుకు పిలిచి పొట్టుపొట్టు కొట్టిండు!
తన కొడుకు బర్త్ డే పార్టీకి పిలిచి బంధువులపై దాడి చేశాడో వ్యక్తి. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకా
Read Moreప్రధానోపాధ్యాయుడు బదిలీపై వెళ్లొద్దంటూ విద్యార్థుల ధర్నా
ఓ ప్రధానోపాధ్యాయుడు కోసం విద్యార్థులందరూ రోడ్డెక్కారు. మా సారు మాకే కావాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు. స్కూలు
Read Moreవికారాబాద్ జిల్లాలో న్యూమోనియాతో టెన్త్ క్లాస్ విద్యార్థిని మృతి
వికారాబాద్ జిల్లాలో టెన్త్ క్లాస్ విద్యార్థిని న్యూమోనియాతో చనిపోయింది. కుల్కచర్ల మండలం రాంపూర్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో అంబిక అనే విద్యార్థిని టెన్త్
Read Moreకోట్ పల్లి ప్రాజెక్టులో పడి నలుగురు మృతి
వికారాబాద్ జిల్లా : వికారాబాద్ జిల్లా కోట్ పల్లిలో విషాదం నెలకొంది. కోట్ పల్లి ప్రాజెక్టులో నలుగురు యువకులు ప్రమాదవశాత్తు గల్లంతై చనిపోయారు.
Read Moreచదుకోవాలంటూ పిల్లలపై ఒత్తిడి తీసుకురావొద్దు : తమిళి సై
వికారాబాద్ జిల్లా : పిల్లలు చదువుకోవాలంటూ వారిపై ఒత్తిడి చేయవద్దని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ సూచించారు. పిల్లలు ఎంజాయ్ చేస్తూ చదువుక
Read More