Warangal
ఏనుమాముల కొచ్చిన ఎల్లో మిర్చి..క్వింటాల్ రూ.50 వేల నుంచి లక్ష ధర
ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో సాగు గతేడాది క్వింటాల్ రూ.50 వేల నుంచి 1 లక్ష ధర వరంగల్, వెలుగు : వరంగల
Read Moreమేడారం వెళ్లే వాహనాలకు ఓరుగల్లు చిక్కులు .. బ్రిడ్జిపై ట్రాఫిక్ జామ్లు
వరంగల్ రింగ్ రోడ్డుపై డిజైనింగ్ లోపాలతో ఇబ్బందులు కరీంనగర్ వైపు వెళ్లాలంటే చుట్టూ తిరగాల్సిన దుస్థితి నత్తనడకన ఫాతిమా నగర్ రెండో
Read Moreఏటూరునాగారం ఏజెన్సీ ఏరియా ఉద్యోగాలను ఆదివాసీలకే ఇవ్వాలి
ఏటూరునాగారం, వెలుగు : ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉద్యోగాలను ఐటీడీఏ ద్వారా, ఆదివాసీలతోనే భర్తీ చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్
Read Moreస్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్కిల్కు ఎమ్మెల్యే అనుమాండ్ల యశస్వినిరెడ్డి భూమిపూజ
తొర్రూరు, వెలుగు : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుర్తూరులో నిర్మిస్తున్న స్కిల్ డెవలప్
Read Moreఆరుతడి పంటల ప్రపోజల్పై ఆగ్రహం
మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్ జడ్పీ చైర్మన్ ఆంగోత్ బిందు అధ్యక్షతన సోమవారం స
Read Moreజనవరి 12 నుంచి చాగల్లులో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు
స్టేషన్ఘన్పూర్, వెలుగు : జనగామ జిల్లా స్టేషన్ఘన్
Read Moreహనుమకొండలో సైనిక్ స్కూల్పై మళ్లీ ఆశలు
స్కూల్ ఏర్పాటు చేయాలని ఇటీవల రక్షణ శాఖ మంత్రిని కలిసిన సీఎం రేవంత్రెడ్డి హనుమకొండ జిల్లా ఎలుకుర్త
Read Moreరామప్పను సందర్శించిన కేంద్ర మాజీ మంత్రి
వెంకటాపూర్ (రామప్ప), వెలుగు : రామప్ప ఆలయాన్ని ఆదివారం కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు స్వాగతం పలికి, ప్రత్
Read Moreములుగు జిల్లాలో జనవరి 15న హేమాచలుడి వరపూజ
మంగపేట, వెలుగు : ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు శివార్లలోని హేమాచల నృసింహస్వామి వరపూజ కార్యక్రమాన్ని ఈ నెల 15న నిర్వహించనున్నట్లు ఈవో సత్యనారాయణ చ
Read Moreపిల్లలను ఆటల్లోనూ ప్రోత్సహించాలి : ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
పాలకుర్తి, వెలుగు : ఆటలతో శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు స్నేహభావం పెరుగుతుందని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి చెప్పారు. జనగామ జిల్లా పాలకుర్తి మండ
Read Moreతాటి చెట్టును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
హనుమకొండ హసన్పర్తి శివారులో ఘటన 20 మందికి గాయాలు.. బాధితుల్లో నిండు గర్భిణి ఎదురు
Read Moreమేడారంలో భక్తుల రద్దీ
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. త్వరలో మహాజాతర ప్రారంభం కానుండడం, ఆదివారం సెలవు క
Read Moreచెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..20 మందికి గాయాలు
హనుమకొండ: హైవేపై ఆగివున్న వాహనాన్ని తప్పించబోయి ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొట్టిన ఘటన హనుమకొండ జిల్లా హసన్ పర్తి వద్ద జరిగింది. ఈ ఘటన లో బస్సులో
Read More












